Home » Author »Naga Srinivasa Rao Poduri
హైదరాబాద్ వెస్ట్ ప్రాంతమైన ఐటీ కారిడార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. 50 నుంచి 59 అంతస్తుల మధ్య 9 హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోరారు.
వచ్చే ఎన్నికల్లో ఇవే పరిస్థితులు ఉండటంతో బీజేపీతోకన్నా.. టీడీపీతో కలిసి పోటీచేయడంపైనే ఫోకస్ పెట్టారు జనసేనాని పవన్.. బీజేపీ-జనసేన రెండు పార్టీల పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని..
కాంగ్రెస్లో విలీనం తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాత్ర ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అసలు షర్మిల-కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి.
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.
ఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు.
చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
కాంగ్రెస్.. బీఆర్ఎస్ల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర డిమాండ్ ఉండగా.. కమలం పార్టీలో పూర్తి రివర్స్గా తయారైంది పరిస్థితి.. అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
అక్టోబర్ 1 నుంచి నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయిస్ అసోసియేషన్ (AIBEA) పిలుపు ఇవ్వడంతో #5DaysBanking ట్రెండింగ్ లోకి వచ్చింది.
Andhra Pradesh Politics : విజయవాడలో జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటల్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధస్థాయిలో ఇరుపక్షాలూ వ్యూహప్రతివ్యూహాలను.. అస్త్రశస్త్రాలను �
గులాబీ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కొన్నినెలలుగా పెరుగుతూనే వస్తోంది. అయితే ఇలా చేరిన నేతలు ఎన్నాళ్లో ఉండటం లేదు. తిరుగుటపాలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోతుండటంతో అధికార పార్టీకి షాక్ తగులుతోంది.
ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్లో డైలాగ్లు చెబుతున్నారట.
నిన్నటివరకు రెండు మూడు అంతస్థులు సునాయాసంగా ఎక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే ఆయాసపడుతున్నారంటే వెంటనే అప్రమత్తం కావాలి.
ఆదివారం రాత్రి యజమానులు దుకాణం మూసివేశారు. సోమవారం సెలవు కావడంతో మంగళవారం షాపు తెరిచే సరికి.. అక్కడ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు.
మొదటి వంద ర్యాంకుల్లో నాలుగు దేశాలకు (అమెరికా, యూకే, జర్మనీ, చైనా) చెందినవే 62 యూనివర్సిటీలు ఉండటం విశేషం.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ తాజాగా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులను ప్రకటించింది. ఈసారి రికార్డు స్థాయిలో మనదేశం నుంచి 91 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది.
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్లోకి నెడతారా?
ఫలితాలు ఎలా వచ్చినా.. ఎన్నికల్లోగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలు పూర్తయితే.. ఇద్దరు నేతలకు పదవులు కట్టబెట్టొచ్చు. కానీ, ఎన్నికలైనంత వరకు గవర్నర్ కోటాలో నియామకాలు పూర్తిచేయకపోతే..
ఈ రెండు కార్యక్రమాలకు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటనలు రావడం.. అదికూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ములాఖత్ తర్వాతే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఇప్పటికే బీసీ నేతలు బలంగా పని చేసుకుంటున్న 40 నియోజకవర్గాల జాబితాను తయారు చేశారు. ఈ సీట్లు చేజారిపోకుండా ముందే జాగ్రత్త పడుతున్న బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు.