Home » Author »Naga Srinivasa Rao Poduri
ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిణామాలపై మాకు ఎలాంటి ఆసక్తి లేదు. అక్కడ జరుగుతున్నది రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ.
ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #JusticeForBhavyaSri హాష్ టాగ్ తో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పినట్లు లోకేశ్ను అరెస్టు చేస్తే.. ముఖ్యనేతలు ఇద్దరూ అందుబాటులో లేకుండాపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కార్యకర్తలను వేధిస్తోంది. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటివారు పార్టీ పగ్గాలు చేపడతారా?
అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు... అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్టాపిక్కే..
విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది.
ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన కీలక నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్లో చేరే విషయంలో కొందరు కుల సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
టీమిండియా ఫ్యాన్స్ చెబుతున్న లాజిక్ వర్కౌట్ అయితే టీమిండియా విజేతగా నిలుస్తుందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి పాగా వేసేలా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషిస్తోంది బీఆర్ఎస్.
నిర్మాణరంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున గడప గడపకు కార్యక్రమంపై ఫైనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. అదేరోజు కొందరు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
తల్లిదండ్రులు చూస్తుండగానే ఇంటి ముందే యంగ్ కబడ్డీ ప్లేయర్ ను దారుణంగా హతమార్చిన ఘటన పంజాబ్ లో తీవ్ర కలకలం రేపింది.
సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటనకు ముందు, తర్వాతి పరిస్థితులను సర్వే నివేదికల ద్వారా తెప్పించుకున్నారు. ఈ సర్వేలు కూడా సీఎం ఖరారు చేసిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి.
చంద్రబాబు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులవుతోంది. అనుకున్న పని కాకపోవడం వల్లే ఇంకా తిరిగి రాలేదా?
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో పైచేయి సాధించారన్న టాక్ నడుస్తోంది. మరి కమిటీలో బలం పెంచుకున్న రేవంత్.. తన వర్గానికి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకుంటారా?
మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరిగింది.
తమకు ఇష్టమైన మోడల్ ను దక్కించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గంటల తరబడి Apple స్టోర్ ముందు నిలబడ్డారు.
ఇప్పటికే BRS నుంచి టిక్కెట్ దక్కని చాలామంది ఆశావహులు సింహం పార్టీ సింబల్ కావాలంటూ మంతనాలు జరుపుతున్నారు.
చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేశ్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావటానికి మానసికంగా సిద్ధమవటంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఏయే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ల రాజకీయ వ్యూహాలు ఏంటి?