Home » Author »saleem sk
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశార�
ముంబయి నగరంలోని ప్రభుత్వ హాస్టల్ లో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. హాస్టల్ గార్డు ఈ దురాగతానికి పాల్పడ్డాడని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు...
వర్జీనియాలో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు.మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్మండ్లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరగడంతో ఏడుగురు గాయపడ్డారు...
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....
ఉత్తర భారతదేశంలో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు...
బీపర్జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురి�
జార్ఖండ్ రాష్ట్రంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించి సడెన్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిం�
Kolkata-Doha flight Bomb Scare: కోల్కతా-దోహా విమానానికి బాంబు బెదిరింపుతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు.మంగళవారం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూఆర్ 541కి బయల్దేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానం దోహా వెళ్లేందుకు సిద్ధం క
Former Prime Minister Jacinda Ardern: న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్కు రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘డేమ్ గ్రాండ్ కంపానియన్’ లభించింది.(Receives Top Honour) న్యూజిలాండ్ లో కొవిడ్ మహమ్మారి ప్రబలకుండా జసిందా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు �
WFI chief Brij Bhushan: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు.డబ్ల్యుఎఫ్ఐ చీఫ్తో పాటు అతని మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. 12 మంది మహిళా రె�
Demands for Chocolates: కన్న కుమార్తె చాక్లెట్లు, బొమ్మలు ఇప్పించాలని డిమాండ్ చేసిందని తండ్రి ఆమెను రాళ్లతో కొట్టి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగింది. మాదకద్రవ్యాలకు బానిసగా మారడంతో మూడేళ్ల క్రితం భార్య భర్తను వదిలేసింది. భ�
White House Race: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన మాజీ బాస్ డోనాల్డ్ ట్రంప్కు సవాలుగా వైట్ హౌస్ రేస్లోకి దిగారు.(Challenge to Ex Boss Donald Trump)ఇందులో భాగంగా మైక్ పెన్స్ సోమవారం వైట్ హౌస్ బిడ్ను ప్రారంభించడానికి అధికారికంగా పత్రాలను దాఖలు చేశారు. పెన్స్
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం అయింది. 10 మంది సభ్యుల సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి తెలిపారు.�
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత అసోంకు చెందిన ప్రయాణికుడు దులాల్ మజుందార్ శిథిలాల కింద సజీవంగా కనిపించారు. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోచ్ పక్కన పొదల్లో నుంచి సహాయం కోసం పిలుపు వినిపించగా రెస్క్యూ సిబ్బంది అతన్ని �
Suriname civilian award to Droupadi Murmu: విదేశీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం సురినామ్ దేశానికి చేరుకున్న ముర్మూకు ఆ దేశ అధ్యక్షుడు సంతోఖి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద
Oil prices:చమురు ధరలను పెంచడానికి సౌదీ అరేబియా తాజాగా ఆయిల్ కోతను ప్రకటించింది.దీంతో చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఆయిల్ ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వారాంతంలో 23 దేశాలు జులై నెల �
భాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
Sweden first ever European Championship: ఇక శృంగారం కూడా ఇక అధికారిక క్రీడగా స్వీడన్ గుర్తింపు…6 వారాల పాటు మొట్టమొదటి యూరోపియన్ ఛాంపియన్షిప్ Sweden: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి స్వీడన్ దేశం శృంగారాన్ని కూడా అధికారిక క్రీడగా గుర్తించింది. లైంగిక సంపర్కాన్ని కూడా క్ర
Balasore Railway track resume : ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ లో రైల్వేట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.దీంతో సోమవారం ఉదయం బాలాసోర్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతోపాటు పలు ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగించాయి. రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల