Home » Author »saleem sk
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు.....
మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 32 మంది గాయపడ్డారు.సెంట్రల్ ముంబయిలోని ధారవి స్లమ్ ఏరియాలో ఏడు అంతస్తుల నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒక నెల వయస్సు ఉన్న బాలుడితో సహా 32 మంది గాయపడ్డారు....
ఆస్ట్రేలియా దేశంలో పెళ్లి బృందం వెళుతున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 40 మంది వివాహ అతిథులతో తిరిగి వస్తున్న బస్సు రాత్రిపూట హంటర్ వ్యాలీ వైన్ కంట్రీ నడిబొడ్డున బోల
దేశ సరిహద్దుల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని తరణ్, తరణ్ జిల్లాలోని రాజోకి గ్రామ శివార్లలో బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు పాక్ డ్రోన్ ను కూల్చివే
భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది. ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ �
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల కేసులో న్యూఢిల్లీ పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో ఫిర్యాదులు చేసిన మహిళా రెజ్లర్లు తమ ఆరోపణలకు మద్ధతుగా చిత్రాలు, వీడియోలు లేదా వాట్సాప్ చాట్ సం�
నెదర్లాండు దేశంలోని ఒక పట్టణంలోని బీచ్లో జంటలు బహిరంగంగా లైంగిక చర్యలో పాల్గొనడం, నగ్నంగా సన్ బాత్ చేయడాన్ని నిషేధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు....
విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు అమెజాన్ అడవిలో సంచరిస్తున్నారని సహాయక బృందానికి ఆనవాళ్లు లభించాయి. విమాన ప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన సహాయక సిబ్బందికి నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో దట్టమైన అమెజాన్ అడవిలో పిల్లల కోసం గాలి�
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాక్ చేయాలని రైల్వేబోర్డు అధికారులను ఆదేశించింది....
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. మహిళా ఓటర్లకు ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రకటించారు....
కెనడా దేశంలోని అడవుల్లో రాజుకున్న మంటలు తీవ్రతరమయ్యాయి. ఇప్పటికే కెనడాలో 17,800 చదరపు మైళ్ల విస్తీర్ణం కాలి బూడిదైంది. వాతావరణ మార్పులతో వేడెక్కుతుండటంతో అడవిలో మంటలు రాజుకుంటున్నాయి....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ రైలు పట్టాలు తప్పింది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషనులో పట్టాలు తప్పింది. లోకల్ రైలు మెల్లగా వెళుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది....
బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ విమానం ఆకారపు బెలూన్ లభించడం కలకలం రేపింది. బెలూన్ పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అంటూ లోగో రాసి ఉంది....
సోమాలియా దేశంలోని బీచ్సైడ్ హోటల్పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు.తుపాకీ కాల్పుల శబ్దాలు, పేలుళ్లతో సోమాలియా రాజధానిలోని బీచ్సైడ్ హోటల్ ప్రాంతం దద్దరిల్లింది....
తనను వెంటాడి, వేధిస్తున్న యువకుడికి కర్ణాటక కళాశాల అమ్మాయి బుద్ధి చెప్పిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది....
చిన్న విమాన ప్రమాదం తర్వాత కొలంబియాలోని అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో తప్పిపోయిన నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సెస్నా2006 చిన్న విమానం మే 1వతేదీన ప్రమాదవశాత్తూ దట్టమైన అమెజాన్ అడవుల్లో క�
మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏం చేశాడో అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సంచలన సాక్ష్యంలో వెల్లడించారు. తరచూ మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించడం తాను చూశానని రిఫరీ చెప్పడం సంచలనం రేపింది....
బిపర్జాయ్ తుపాన్ ముప్పు రోజురోజుకు తీవ్రమవుతోంది.ఈ తుపాన్ వల్ల సముద్రతీరంలో ఎతైన అలలు, భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ముప్పు పెరుగుతున్నందున ఐఎండీ అలర్ట్ ప్రకటించింది.