Home » Author »saleem sk
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....
లోక్సభ ఎన్నికలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.....
బిపర్జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలక�
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల
అంతర్గత కలహాలతో కల్లోలంగా మారిన మణిపూర్ లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. మణిపూర్ లోని ఇంఫాల్ వెస్ట్ లో మంత్రి నెమ్చా కిప్ జెన్ అధికారిక నివాసాన్ని ఆందోళన కారులు దహనం చేశారు....
బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది....
2024 లోక్సభ ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాందోళనలతో వెనక్కి తగ్గిన బీజేపీ సర్కారు మళ్లీ సున్నితమైన యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయాలని యోచిస్తోంది.ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఆరంభిస్తున్న�
దట్టమైన అమెజాన్ కారడవిలో తప్పిపోయిన నలుగురు పిల్లల్ని రక్షించిన వీరోచిత జాగిలం విల్సన్ తప్పిపోయిన ఉదంతం తాజాగా వార్తల్లోకెక్కింది. తప్పిపోయిన పిల్లలు బొగోటాలోని సైనిక ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. కాని ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరే�
బిపర్జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్లోని కచ్లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్క�
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
బిపర్జోయ్ తుపాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్దు చేశారు. జూన్ 15వతేదీన గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై బిపర్జోయ్ తుపాన్ ల్యాండ్ అవుతుందని భారతవాతావరణశాఖ ప్రకటించడంతో గుజరాత్ రాష్ట్రంలో 95 రైళ్లను రద్�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్ట్ చేశారు.మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్టు చేసినట్లు సమాచారం. రహస్య పత్రాల కేసులో ట్రంప్పై విచారణ సాగుతోంది....
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేశారు....
దేశంలోని డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన విమాన ప్రయాణ చార్జీలను తాజాగా తగ్గించింది.....
నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.క్వారా రాష్ట్రంలోని నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 103 మంది మరణించారు.ఉత్తర మధ్య నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న అతిథులను తీసుకువెళుతున్న పడవ నదిలో మునిగిపోవడంతో 103 మంది మునిగిపోయారని నైజ�
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా అప్లోడ్ చేసినందుకు నవీ ముంబయిలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారుఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చ�
నోయిడా ఫిలింసిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్లో ఇనుప స్తంభం పడి 24 ఏళ్ల మోడల్ మరణించిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ 24 ఏళ్ల మోడల్ అయిన వంశిక చోప్రా ప్రాణాలు కోల్పోయింది.
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్లోని కచ్లో తీరం దాటే అవకాశం ఉంది.....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ నగరంలోని ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ, అమెరికా దేశంలో ఉంటున్న భారతీయుల డిమ�
గర్భిణీ స్త్రీలు తమ బిడ్డల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుందరకాండ పఠించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సలహా ఇచ్చారు. గవర్నర్ మాత్రమే కాకుండా గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ కూడా అయిన తమిళసై ఆదివారం ఈ సలహా ఇచ్చారు....