Home » Author »saleem sk
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్ర
అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలం అయింది.బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.వందలాది గ్రామాలు నీట మునిగా�
ఫ్రాన్స్ దేశంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల ఫ్రాన్స్ దేశంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సీస్మాలజీ బ్యూరో తెలిపింది....
యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు....
బిపర్జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది....
హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి....
బిపర్జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు....
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమ
అసోంతోపాటు పలు ఈశాన్యప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే వరదలతో అల్లాడుతున్న అసోం రాష్ట్రంలో మళ్లీ శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూకంపం వచ్చింది.ఈ భూప్రకంపనలతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు....
ఈ ఏడాది మళ్లీ అసోంలో వరదలు వెల్లువెత్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో అసోం రాష్ట్రంలోని పలు నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. లఖింపూర్, దీమాజీ, దిబ్రూఘడ్, కచార్, నల్బరీ, కామ్ రూప్ జిల్లాల్లోని 10 రెవెన్
భారత సైన్యం అమ్ముల పొదిలోకి కొత్తగా అమెరికాకు చెందిన ఎంక్యూ-9 బి సీ గార్డియన్ హంటర్ కిల్లర్ డ్రోన్లు చేరనున్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో యూఎస్ తయారు చేసిన ఈ డ్రోన్ల కొనుగోలుకు వచ్చే వారం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాషింగ్టన్ పర్యటన స
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటి
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచ�
బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకా�
కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సెంట్రల్ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్లో గురువారం రాత్రి సెమీ ట్రైలర్ ట్రక్కు, సీనియర్లతో కూడిన బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు.....
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో శుక్రవారం రాత్రి భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని దాటడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. గుజరాత్ సముద్ర తీరప్రాంతాల్లో తుపాన్ వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తుపాన్ విపత్తు వల్ల 22 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారుల�
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో బీహార్ రాష్ట్రంలో పర్యటించినపుడు తాను రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లను కలిశాను. కానీ తా
ఫిలిప్పీన్స్ దేశంలో గురువారం ఉదయం 10 గంటలకు భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని నగరమైన మనీలాకు మూడు గంటల ప్రయాణ దూరంలో 124 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....