Home » Author »saleem sk
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు....
అమెరికా ప్రముఖ కంపెనీ టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు ఆ కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ వెల్లడించారు. బుధవారం న్యూయార్క్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన తర్వాత మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి టెస్లా కార్ల
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు.అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భార�
సముద్రంలో మునిగిన సబ్ మెర్సిబుల్ నౌకను బయటకు తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.గల్లంతైన నౌకలో ఉన్న ఆక్సిజన్ సరఫరా గురువారం తెల్లవారుజామున అయిపోతుందని ఈ టూర్ను నిర్వహించిన ప్రైవేట్ కంపెనీ ఓషన్గేట్ తెలిపింది. ఈ నౌక సముద్ర అడుగు
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా దేశ పర్యటన సందర్భంగా బుధవారం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ర�
అమెరికా దేశ పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ కలిశారు. మస్క్ తనను తాను మోదీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.....
అమెరికా దేశానికి వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయాన్నే వాకింగ్ చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన మోదీ హోటల్ కు వచ్చారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అకస్మాత్తుగా అమెరికన్ వీధుల్లో నడవడం ప్రారంభ
అమెరికా దేశానికి వచ్చాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ట్వీట్ల వర్షం కురిపించారు.‘‘న్యూయార్క్ నగరంలో దిగాను. పలువురు నాయకులతో ఇంటరాక్షన్, జూన్ 21వతేదీన జరిగే యోగా డే ప్రోగ్రామ్తో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను
అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆరేళ్ల మీరా అనే చిన్నారి స్వాగతం పలికింది. ఆరేళ్ల మీరా కూడా ప్రధానమంత్రిని కలవడం పట్ల ఉత్సాహంగా కనిపించారు. మీరా తన వెంట తెచ్చుకున్న పోస్టర్పై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్పై
అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు....
మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.....
ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు....
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో హి�
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
PM Modi US Visit Begin Today: ఐదు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ప్రధాని మోదీ జూన్ 21వతేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్లోని ఆండ్రూస్ ఎయిర్ఫోర్స్ బేస్ల
పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. లూథియానా నగరంలో రూ.8.4కోట్ల రూపాయలను దోపిడీ చేసి పారిపోయిన డాకు హసీనా అలియాస్ మన్దీప్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ ఆమెను పోలీసులకు పట్టించింది....
భర్త ఉండగానే భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వింత ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చింది.జిమ్ ట్రైనర్ అయిన భర్తతో పాటు పదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని విడిచి పెట్టి వెళ్లి, వేరే వ్యక్తితో ఫరీదాబాద్లో సహజీవ
గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి....
అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఎలుకల బెడద పెచ్చుపెరగడంతో వీటి నివారణకు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలుకలపై యుద్ధం ప్రకటించింది. ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లులను తాజాగా రంగంలోకి దించారు....