Home » Author »saleem sk
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి....
భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు.కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును బిడెన్ నుంచి చిరునవ్వుతో మోదీ అందుకున్నారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు....
కశ్మీర్లోని కుప్వారాలో శుక్రవారం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు...
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ సబ్మెర్సిబుల్ నౌక పేలుడును యునైటెడ్ స్టేట్స్ నేవీ రికార్డు చేసింది. టైటానిక్ శిధిలాల పర్యటనకు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మినీ జలాంతర్గామి అదృశ్యమైందని, సముద్ర గర్భంలో సౌండ్ మానిట�
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు....
అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు అమెరికన్ చట్టసభ సభ్యులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ప్రసంగం తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు ప్రధాని మోదీతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కో
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వైట్హౌస్లో ఇచ్చిన స్టేట్ డిన్నర్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోబిడెన్, మోదీలిద్దరూ ఎన్నడూ మద్యం ముట్టని వారే కావడంతో...వారిద్దరూ అల్కహాల్ లే
గురువారం వైట్హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.....
అమెరికా వైట్హౌస్లో ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్లు మోదీ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందు మెనూలో గుజరాతీ తయారు చేసిన రెడ్ వైన్ చోటుచేసుకుంది.....
టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....
అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు.ఈ చారిత్రాత్మక ప్రసంగంలో మోదీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు....
పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్ ను గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చారు. ఈ డ్రోన్ లో రెండు కిలోల హెరాయిన్ ఉందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు....
ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు....
చైనా దేశంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడులో 31 మంది దుర్మరణం చెందారు. వాయువ్య చైనాలోని బార్బీక్యూ రెస్టారెంట్ లో పెట్రోలియం గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 31 మంది మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డా
అమెరికా దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు వినూత్న బహుమతులు ఇచ్చారు.గురువారం వైట్హౌస్లో మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు....
అమెరికా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో సమావేశమైన తర్వాత భారతదేశానికి అమెరికా రక్షణ సహకారం అందనుంది. పెంటగాన్ న్యూఢిల్లీకి పలు అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వాహనాలతోపాట�
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం నాడు వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వనున్నారు.షెడ్యూల్ చేసిన విందుకు ముందు జిల్ బిడెన్ చేసిన విందు ఏర్పాట్ల వివరాలను అమెరికా చెఫ్ లు మీడియాకు వివరించారు....
అమెరికా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో సమావేశమయ్యారు. న్యూయార్క్ పర్యటన తర్వాత మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకొని యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ ను కలిశారు....