Home » Author »saleem sk
గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది....
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
క్రైం థ్రిల్లర్ సినిమాలో లాగా భారీ దోపిడీలు చేసిన డాకు హసీనాను కేవలం పదిరూపాయల డ్రింక్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ కథ అచ్చు సినిమా కథలాగే ఉంది. దోపిడీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్న డాకు హసీనాను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు పట్టుకున్న క�
ఓ ముస్లిం వ్యాపారవేత్తను వివాహం చేసుకునేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన మహిళా సబ్ఇన్ స్పెక్టర్ అదృశ్యం అయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....
జపాన్ దేశంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.జపాన్ దేశ హక్కైడో పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు....
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలో�
రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్లోని బార్మర్, రాజ్సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు....
ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.....
బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో ఉష్ణమండల తుపాన్ కారణంగా 11 మంది మరణించారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు.....
చైనా దేశానికి చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులకు వినూత్న కొత్త నిబంధన విధించింది. తమ కంపెనీ ఉద్యోగులు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, లేదా విడాకులు తీసుకున్నా ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తామని చైనా కంపెనీ ప్రకటించింది....
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
బిపర్జోయ్ తుపాన్ తీరం దాటాక ముంద్రా పోర్టులో ఓడల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తుపాన్ వల్ల ముంద్రా ఓడరేవులో నిలిచి పోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. తుపాన్ అనంతరం శనివారం మొదటి నౌక తమ ఓడరేవుకు వచ్చిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎ�
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనా దేశ రాజధాని బీజింగ్ నగరానికి చేరుకున్నారు.2018వ సంవత్సరం నుంచి గడచిన ఐదేళ్లలో మొట్టమొదటిసారి అమెరికా దౌత్యవేత్త చైనా దేశాన్ని సందర్శిస్తున్నారు....
వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గ
సూడాన్ దేశంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మరణించారు. సూడాన్ రాజధాని నగరమైన ఖార్తూమ్ లోని నివాస ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పిల్లలు కూడా మరణించడం సంచలనం రేపింది....
ఫ్రాన్స్ దేశంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.దక్షిణ ఫ్రాన్స్లోని కొండ ప్రాంతంలో ఆర్మీ చిన్న విమానం కూలిపోవడంతో ముగ్గురు సైనికులు మరణించారని సైన్యం, ప్రాంతీయ ప్రాసిక్యూటర్ తెలిపారు...
జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంత లేహ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లడఖ్లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలి�
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్షీట్లో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ఆధారాలను పోలీసులు చార్జ్ ష
నేపాల్ దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్కు శనివారం మళ్లీ గుండెనొప్పి వచ్చింది. గుండెనొప్పితో బాధపడుతున్న రాంచంద్ర పౌడెల్ను రెండో సారి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో రెండోసారి గుండెనొప్పి రావడంతో రాంచంద్రను త్రిభువన్ యూని�