Home » Author »saleem sk
కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్త ఓ యువకుడి గొంతు కోసి చిందిన రక్తాన్ని తాగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది....
రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సీఐఏ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ డేవిడ్ పెట్రేయస్ సూచించారు. రష్యాపై తిరుగుబాటు చేసి అనంతరం మధ్యవర్తిత్వంతో బెలారస్ లో తలదాచుకున్న ప్రిగోజిన్ నివాసమున్న భవ
ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు....
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...
దేశంలో రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చత్తీస్ ఘడ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తెలంగాణ రా
ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నాయకుడు కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో మిత్సోటాకిస్ కు చెందిన న్యూ డెమెక్రసీ పార్టీకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగ
ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనల అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి భారత్కు తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
: అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి....
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కు�
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆదివారం రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయ�
ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మ�
సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేక�
ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్ బౌలీతో కలిసి భారత్తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్లో పర్యటిస్తున్నారు....
బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్ను నిలిపివేశారు.దీంతో రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగుర�
గుజరాత్ రాష్ట్రం మీదుగా పాకిస్థానీలు డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ బాగోతంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం పాకిస్థాన్ జాతీయులు నిధులు కూడా సమర్పిం�
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు..
రష్యా దేశంలో శనివారం తిరుగుబాటు చేసిన వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ సంచలన ప్రతిజ్ఞ చేశారు.రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేస్తానని యెవ్జెనీ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టేందుకు సైనికులపై దాడ�
రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది.రోస్టోవ్లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్ �
ప్రపంచాన్ని అల్లాడించిన కొవిడ్ వ్యాప్తిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంచలన నివేదికను తాజాగా విడుదల చేశాయి. చైనా దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదని యూఎస్ నిఘా సంస్థల నివేదిక పేర్కొంది....