Home » Author »saleem sk
పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది....
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ 20, ఓడీఐ సిరీస్లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.....
Temple, Dargah Demolished : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం ఉదయం దేవాలయం, దర్గాను అధికారులు కూల్చివేశారు. ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య భజన్ పురా చౌక్ లోని హనుమాన్ దేవాలయం, దర్గాను ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు కూల్చివేశారు. Hea
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్లతో సహా పలు రాష్ట్
జావెలిన్ త్రోలో గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రాను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రశంసించారు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2023 ఈవెంట్లో నీరజ్ చోప్రా రెండవ స్ట్రెయిట్ డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోదీ ఆయన్ను ప్రశంసించారు....
భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్కాప్టర్లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్దీ�
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు...
భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు సెక్యూరిటీ కల్పించారు. ఇటీవల దేవ్బంద్లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దాడిలో గాయపడిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్ రాష్ట్రానికే అధిక ప్రయోజనం చేకూర్చిందని సీఎం పటేల్ వ్యాఖ్యానించారు...
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సక్రేలి గేట్ సమీపంలో ఓ ట్రక్కు హైటెన్షన్ రైల్వే విద్యుత్ లైన్ను తాకడంతో మంటలు చెలరేగాయి. ఓవర్లోడ్ తో వస్తున్న ట్రక్కుకు రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్ తాకింది. దాని కారణంగా ట్రక్కులో మంటలు చెలరేగాయి....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తుల పేర్లను పరిశీలిస్తోంది.త్వరలో ఎంపిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు రేసులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,ప్రముఖ బాలీవుడ్ నటుడు, మెగాస్టార్ మిథున్ చక్రవర్తి పేర్లను ప
ఆప్ నాయకుడు, ఎంపీ రాఘవచద్దా, బాలీవుడ్ ప్రముఖ సినీనటి పరిణితీ చోప్రాలు శనివారం అమృతసర్ నగరంలోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది మే నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది ...
భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా బీసీసీఐ పే�
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. ‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బ�
జావెలిన్ త్రో గోల్డెన్ స్టార్, సుబేదార్ నీరజ్ చోప్రా ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం రండి. లౌసానే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా 87.66 మీటర్ల త్రోతో స్టైల్గా పుంజుకున్నాడు....
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయి నగరాలతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురిసిన భారీవర్షాల వల్ల పలు రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పలు మార్గ�
పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది తాజాగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 బ్లాస్ట్లో షాహీన్ అఫ్రిది తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించారు....
మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్�
కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు....