Home » Author »saleem sk
వైరల్ వీడియోలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విచారిస్తున్నామని, త్వరలోనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్ధి అదనపు పోలీసు సూపర�
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అజిత్ అగార్కర్ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది....
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి....
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలోని రెస్టారెంట్లు 24 గంటలూ పనిచేయడానికి అనుమతిస్తామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. దుష్యంత్ చౌతాలా అధ్యక్షతన జరిగిన వివిధ శాఖల సమావే�
యూనిఫాం సివిల్ కోడ్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీజేపీ మాత్రమే కాదని, వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను పేర్కొన్నాయని కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు....
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2023 పోటీల సందర్భంగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు టోర్నమెంట్ నిర్వహణ అధికారులు సంచలన హెచ్చరిక జారీ చేశారు.క్రీడాకారులు ప్రార్థనలు చేసేందుకు కేటాయించిన గదిలో శృంగారం జరపడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు....
అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్సెసింగ్ సెక్షన్లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు....
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్థాన్ మద్ధతుదారులు మరోసారి దాడి చేశారు. రాత్రివేళ వచ్చిన ఖలిస్థాన్ మద్ధతుదారులు భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.....
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది....
పెళ్లి కాని వారికి హర్యానా సర్కారు శుభవార్త వెల్లడించింది. హర్యానా రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల పెళ్లి కాని వారికి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని హర్యానా సర్కారు యోచిస్తోంది....
అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు.....
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....
మహారాష్ట్ర తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్ర తరహాలో బిహార్లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ...
మధ్యప్రదేశ్లోని మొరెనాలోని జువెనైల్ హోమ్ నుంచి 8 మంది బాలనేరస్థులు తప్పించుకొని పారిపోయారు. అత్యాచారం, హత్యలతో సహా వివిధ నేరాలకు పాల్పడిన 8 మంది బాల నేరస్థులు పరారైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు.....
సముద్ర అలలపై తేలిపోతూ వినోద భరిత విలాసవంతమైన ప్రయాణాలు చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ తాజాగా సముద్ర ట్రయల్ రన్ ప్రారంభం అయింది....
స్వయానా తన మేనల్లుడైన అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ సోమవారం మొదటి సారి మీడియాతో మాట్లాడారు.....
కశ్మీర్లోని హిమానీనదాల్లో చిక్కుకున్న ఇద్దరు పర్వతారోహకులను భారత వైమానిక దళం రక్షించింది. థాజివాస్ గ్లేసియర్ నుంచి గాయపడిన ఇద్దరు పర్వతారోహకులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో సకాలంలో రక్షించారు....
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్తో పాటు మరో 8 మంది శాసనసభ్యులపై ఆ పార్టీ అనర్హత పిటిషన్ను దాఖలు చేసింది....
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని