Home » Author »saleem sk
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆన
అప్ఘానిస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో సోమవారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 180 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకం
పంజాబ్ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో సాక్షాత్తూ పంజాబ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనిని అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022వ సంవత్సరం వరకు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఓపీ సోన
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి రీ పోలింగ్ ప్రారంభం కానుంది. హింసాత్మక ఘటనల ఒకరోజు తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్�
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ను పంచుకున్నారనే ఆరోపణలపై దిగ్విజయ్ సింగ్పై ఇండోర్ పోలీసుల�
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. కశ్మీరు నుంచి కేరళ వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగ
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 విషయంలో పాకిస్థాన్ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆసియా కప్ ఆడటానికి తమ పాకిస్థాన్ జట్టు సరిహద్దు దాటి భారతదేశానికి �
కాలిఫోర్నియాలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. కాలిఫోర్నియాలోని మురియెటాలో తెల్లవారుజామున కూలిన సెస్నా బిజినెస్ జెట్ విమానంలో ఆరుగురు మృతి చెందారు.....
బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపు�
భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ మహిళా ఏజెంటు వలపు వలలో చిక్కుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ నగరంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి నీలేష్ బలియా పాక్ మహిళా ఏజ
భారత సైన్యం చైనా లడఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు, ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది.....
భారత క్షిపణి రహస్యాలను పాకిస్థాన్ మహిళా గూడాచారిణికి అందించిన కేసులో నిందితుడైన డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది....
నిపుణుల కమిటీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా నివేదికను జులై 15వతేదీలోగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. ముసాయిదా నివేదికకు నిపుణుల కమిటీ తుది మెరుగులు దిద్దే పనిలో ఉందని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు...
జమ్మూకశ్మీర్ నదిలో కారు పడిన దుర్ఘటనలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కారు ఉధంపూర్ నుంచి రాంబన్ కు వెళుతుండగా చీనాబ్ నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అదృశ్యం అయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు....
హింకాండ నేపథ్యంలో శనివారం కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి....
అమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు....
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 8 మంది మృతి చెందారు. కోస్తా పరిధిలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల 8 మంది మరణించారని అధికారులు చెప్పారు....
మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారు�
భారీవర్షాలు, వరదల వల్ల అమరనాథ్ యాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు....