Home » Author »saleem sk
తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసు�
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికవడంతో కీలక వార్తల్లో నిలిచారు. అజిత్ అగార్కర్ సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడి తన చిరకాల ముస్లిం గాళ్ ఫ్రెండ్ అయిన ఫాతిమాను వివాహం చేసుకున్నారు.
పాకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంపాలకు నిలయంగా మారిన ఇండోనేషియా దేశంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది....
నగరంలో వీధి కుక్కల కాటుకు కళ్లెం వేసేందుకు పంచకుల మున్సిపల్ అధికారులు వినూత్న చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పంచకుల నగరంలో గత ఆరు నెలల్లోనే 5వేల కుక్కకాటు కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ వీధి కుక్కల దూకుడు కళ్లెం వేసేంద�
క్రమశిక్షణ పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలి బాగోతం నోయిడా నగరంలో బట్టబయలైంది. నోయిడా సెక్టారు 168లోని శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ ఉల్లంఘటన పేరిట విద్యార్థుల జుట్టున�
మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వ�
నదిలో ఉన్న ఓ మొసలి ఏకంగా ఇంట్లోకి వచ్చిన ఘటనతో ప్రజల్లో తీవ్ర కలకలం చెలరేగిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలోని శక్తినగర్ గ్రామంలో వెలుగుచూసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని తాళ్లతో బంధించడంతో ప్రజ�
కానరీ దీవుల్లోని లా పాల్మాలోని నోగలెస్ బీచ్లో పడి ఉన్న మృత తిమింగలం కడుపులో రూ.44కోట్ల విలువైన నిధిని గుర్తించిన ఘటన సంచలనం రేపింది. నోగలెస్ బీచ్లో నిర్జీవంగా పడిఉన్న తిమింగలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాయ్ ఫ్రెండ్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమెను గర్భవతిని చేసి హతమార్చిన దారుణ ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది.....
వందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
scooters to Meritorious Students : అసోం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వనున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అయితే ఆయనే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని మహారాష్ట్ర బ�
దక్షిణాఫ్రికా దేశంలో గ్యాస్ లీక్ అయి 16 మంది మరణించారు. జోహన్నెస్బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది....
ఫ్రాన్స్ దేశంలో చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఫ్రాన్స్లోని తూర్పు హౌట్-రిన్ ప్రాంతంలో చిన్న పర్యాటక విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు....
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగ�
మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పవర్ గేమ్ నడుస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాక బుధవారం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు జరిగాయి.....
చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు, వరదల వల్ల 15 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీలో బుధవారం ఉదయం 7 గంటల సమయానికి సోమవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణం
మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మధ్య బుధవారం శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.తమ వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నందున పార్టీ పేరు, గుర్తు తమకే ఇవ్వాలని అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే అనిల్ పా�
తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు....
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యక�