Home » Author »saleem sk
భారీవర్షాల కారణంగా బుధవారం కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత దృష్ట్యా సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ డ్యూ వద్ద యాత్రికులను నిలిపివేశారు. భారీవర్షాల కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతినడంతో యాత్రికుల రాకపోకలను మూసి�
చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు....
దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో దేశంలోనే యూపీ 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు....
యునైటెడ్ కింగ్డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువ�
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై మరో వివాదం రాజుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ తాజాగా ఓ మహిళా రిపోర్టరు పట్ల అసభ్యంగా వ్యవహరించారు. బ్రిజ్ భూషణ్ పై నమోదైన కేసు చార్జిషీటుప
దక్షిణాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చీతాల్లో మరోకటి మరణించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఉంచిన తేజస్ అనే మరో చీతా (చిరుత) మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.....
భారతదేశం ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది. 2075వ సంవత్సరం నాటికి భారతదేశం అమెరికాను అధిగమించి రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ �
నేపాల్ దేశంలో మంగళవారం హెలికాప్టర్ మాయం అయింది. ఆరుగురు ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సోలుఖుంబు నుంచి నేపాల్ దేశంలోని ఖాట్మండుకు వెళుతున్న హెలికాప్టర్ అదృశ్యమైంది....
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అతి భారీవర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా, సిర్మావూర్, కుల్లూ, మండీ, కిన్నౌర్, లాహౌ
ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో �
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్ను బద్దలు కొట్టడంతో ఆరెం�
భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు అమృత్సర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరో పాక్ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు....
కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు....
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో భారతీయ క్రికెటర్లు ఉన్నారని అందరూ భావిస్తారు. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల ఆస్తుల నికర విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉందని తాజా నివేదికలు చెబుతున
సిరియా దేశంపై అమెరికా తాజాగా డ్రోన్తో దాడి చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ తూర్పు సిరియాపై జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఉసామా అల్ మహాజిర్ హతం అయ్యాడు. అమెరికా ఎంక్యూ-9 డ్రోన్లతో జరిపిన దాడిలో ఉసామా అల్ మహాజర్ హతం అయ్యాడని యూ