Home » Author »saleem sk
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. కశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు.....
పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంటా? అనే విషయంపై ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. పబ్ జి ఆట ద్వారా భారత యువకుడు సచిన్ ప్రేమలో పడి అక్రమంగా నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చిన సీమాపై పలు షాకింగ్ విష�
ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపింది....
యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఆగ్రా నగరంలోని తాజ్మహల్కు వరద ముప్పు పొంచి ఉందని ఆగ్రా వాసులు ఆందోళన చెందుతున్నారు....
పాక్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్ల ప్రేమ కథ బాగోతంపై సహస్ర సీమాబల్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరా తీస్తోంది. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్, అతని తండ్రిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టె�
యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భార�
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో వారి కోసం కేంద్ర సైనికల బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సుకు చెందిన సైనికులు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు స�
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది.....
జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో చిరుతపులి దాడిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు....
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....
పోలాండు దేశంలో చిన్న విమానం కుప్పకూలిపోయింది. పోలాండు దేశంలోని వార్సా సమీపంలోని ఎయిర్ఫీల్డ్ వద్ద చిన్న విమానం హ్యాంగర్లోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు....
ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హుసేన్ అనే పాక్ గూఢచారికి రయీస్ భారత సైనిక కంటోన్మెంట్ల గురించి రహస్య సమాచారాన్ని పంపించాడు....
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన మాజీ నేత ఓపీ రాజ్భర్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరారు. ఓపీ రాజ్భర్ కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరారు....
జార్జియా దేశంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అట్లాంటాకు దక్షిణాన ఉన్న జార్జియా దేశ సబర్బన్ ప్రాంతంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మరణించారు....
దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....