Home » Author »saleem sk
ఎర్ర సముద్ర రాష్ట్రంలోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన పౌర విమానంలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9మంది మరణించారు....
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆదివారం పేస్మేకర్ను అమర్చేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వివాదాస్పద న్యాయపరమైన సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు ఆపరేషన్ చేయించుకున్నారు....
గత రెండు రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిల�
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.....
మాస్కోలోని ఒక షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడినట్లు మాస్కో అధికారులు తెలిపారు....
ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించ�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దళితుడిని మరోసారి అవమానించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే మరో దళితుడిపై మలాన్ని పూసి అవమానించిన ఘటన వెలుుగచూసింది....
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి....
యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల
కొత్త పంట వస్తే టమోటా ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే అవునంటున్నారు కేంద్ర వినియోగదారుల శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే. రిటైల్ మార్కెట్లో టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి కొత్త పంట రావడంతో టమాటా ధరలు తగ్గే అవకా�
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన శనివారం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో ఇద్దరు మహిళలను కొట్టి వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది....
ప్రపంచ ప్రముఖ కళ్లద్దాల తయారీ కంపెనీ రేబాన్ తన బ్రాండ్ల ధరలను అమాంతం వెయ్యిశాతం పెంచింది. రేబాన్, ఓక్లీ కళ్లద్దాల బ్రాండ్ల ఫ్రెంచ్ ఇటాలియన్ యజమాని 1000 శాతం ధరలను పెంచినందుకు వినియోగదారులు యూఎస్ లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియ�
ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నా�
ఓ షాపింగ్ మాల్ లో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియుడి చేయి పట్టుకొని షాపింగ్ మాల్ లో తిరుగుతున్న భార్యను సాక్షాత్తూ భర్త తన స్మార్ట్ ఫోన్ సా
దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది....
యూఎస్ నేవీ చీఫ్ ఎంపిక విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు....
మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగింపు వేటు విధించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది...
ఉత్తర కొరియా శనివారం మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను శనివ�
పబ్ జి ఆడుతూ భారతీయ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ గురించి యూపీ పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సీమా హైదర్ నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడానికి తన పేరును ప్రీతిగా చెప్పిందని తాజాగా వెల్లడైంది....
యునైటెడ్ స్టేట్స్లో ఆర్థికమాంద్యం త్వరలో ప్రారంభమవుతోందా ? అంటే అవునంటున్నాయి యూఎస్ వ్యాపార సంస్థల సూచికలు...యూఎస్ వ్యాపార సూచికలు జూన్ నెలలో బలహీన పడ్డాయి....