Home » Author »saleem sk
పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన �
పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదనపు పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ మరణించగా, పలువురు గాయపడ్డారు....
గ్రీస్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పటానికి వచ్చిన అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. గ్రీస్ దీవి ఎవియాలో అడవిలో రాజుకున్న మంటలను ఆర్పుతున్న విమానం కూలిపోవడంతో ఇద్దరు గ్రీకు వైమానిక దళ పైలట్లు మరణించినట్�
భారతీయ వివాహిత అంజూ పాకిస్థాన్ దేశానికి వెళ్లడంలో ఎలాంటి ప్రేమ బాగోతం లేదని ఆమె తండ్రి చెబుతున్నా, తాజాగా వెలుగుచూసిన అంజూ వ్యాఖ్యలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రియుడి కోసం భారత దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ దేశానికి వచ్చిన అంజూ తాను ప్�
దేశవ్యాప్తంగా రైలు టికెట్ బుకింగ్ సర్వీసు ఐఆర్సీటీసీ సేవలు మంగళవారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ యాప్ సేవలు అందుబాటులో లేకపోవడతో రైలు ప్రయాణికులు తీవ అవస్థలు పడుతున్నారు....
యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ ను పట్టుకొని వండి తిన్న నలుగురు మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా నదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులకు డాల్ఫిన్ చేప చిక్కింది....
లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. మింగేసిన లంచం నోట్లను వైద్యులు తిరిగి కక్కించారు...
పాకిస్థాన్ వెళ్లిన తన కుమార్తె అంజు మానసిక క్షోభకు గురైందని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. తన ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మారుమూల గ్రామానికి చట్టబద్ధంగా వెళ్లిన వివాహ�
ఉక్రెయిన్ మిలటరీపై రష్యా మంగళవారం వైమానిక దాడి ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్పై రష్యా వైమానిక దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది....
భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్ను గురుదాస్పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్తో కలుపుతూ కర్తార్పూ�
దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం సబ్సిడీపై కిలో 70రూపాయల ధరకే ఆన్లైన్లో అందించేందుకు సన్నాహాలు చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ఆన్లైన్లో నెట్వర్క్ ద్వారా కిలో రూ.70లక�
అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా వెలుగుచూసింది. ఒమన్ సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆ�
గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు....
బంగ్లాదేశ్ లో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో డెంగీ జ్వరాలు ప్రబలాయి. బంగ్లాదేశ్లో ఆదివారం రోజు కేవలం 24 గంటల్లో మొత్తం 2,292 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో ఒక రోజులో అత్యధికంగా డెంగీతో రోగులు ఆసుపత్రిలో చేరారు....
ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో నౌక మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు....
ఆకాశన్నంటిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయని ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు....
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సోమవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి ఈ సర్వే చేపట్టారు....
ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని క్వికిహార్లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్లోని జిమ్ కు�
పబ్ జి ఆట ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ కోసం పాకిస్థాన్ వదిలి వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన పాక్ పౌరురాలు సీమా హైదర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ ఉదంతం వార్తల్లో ఉండగానే...భారతదేశానికి చెందిన ఓ వివాహిత తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాకిస్థాన్ దేశానికి వెళ్లిన ఘటన సంచలనం రేపింది....