Home » Author »saleem sk
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించారని బుధవారం వెల్లడైంది. రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్ లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో యుక్రెనియన్ ఖైదీలను హింసించడంతోపాటు మహిళా ఖైదీ�
గురుగ్రామ్ నగరంలో కార్పొరేట్ కంపెనీలు మంగళవారం నుంచి మళ్లీ వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. హర్యానాలో కొనసాగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్లోని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు చర్యలు చేపట్టాయి....
దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది....
పాక్ మహిళ సీమాహైదర్-సచిన్ మీనాల ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పాకిస్థానీ బాభీ సీమాహైదర్ను తిరిగి పంపిస్తారా? అంటే ఆమె గురించి భద్రతా సంస్థలు సవివరమైన నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి �
మణిపూర్లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపూర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేస
చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా 11మంది మరణించగా, మరో 27 మంది అదృశ్యమయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు....
క్రూయిజ్ షిప్లో సింగపూర్ బయలుదేరిన భారతీయ మహిళ అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపింది. ఉత్తర ద్వీపమైన మలేషియాలోని పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణించే క్రూయిజ్ షిప్లో ఉన్న 64 ఏళ్ల భారతీయ మహిళ అదృశ్యమైంది....
హర్యానా రాష్ట్రంలోని నుహ్, గురుగ్రామ్ మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హర్యానాలో నిన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు....
మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలిన ఘటనలో 15మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్
భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘట�
భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు.....
కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీ�
మిత్రపక్షాల సంప్రదింపులతోనే ఆగస్టు 12లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 12వతేదీతో ముగుస్తుందని, అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేస్తామని షెహబాజ్ చెప్పారు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
మణిపూర్ వైరల్ వీడియో కేసులో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన ఘటనలో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....
కాలిఫోర్నియాలో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలో సింగిల్ ఇంజిన్ విమానం హ్యాంగర్లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు....
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....