Home » Author »saleem sk
యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు....
యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి
యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. జులై 27వతేదీన యుక్రెయిన్ పోర్ట్ సిటీ మైకోలైవ్ లో జెలెన్స్కీ పర్యటన సందర్భంగా అతన్ని హతమార్చేందుకు రష్యా కుట్ర పన్నినట్లు యుక్రెయిన్ సెక్యూ�
ఆకాశ ఎయిర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి అంతర్జాతీయ మార్గాల్లో ప్రతీ వారం 900 విమాన సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వారానికి 900 విమానాలతో 4.3 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసిందని అకాసా ఎయిర్ తెలిపింది....
పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. బలూచిస్థాన్లోని పంజ్గూర్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక వాహనం లక్ష్యంగా ల్యాండ్మైన్ పేల్చారు. ఈ ఘటనలో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్తో సహా కనీసం ఏడుగురు మరణించారని పాక్ అధికారులు తెలిపారు.
జాతీయ రహదారులపై ఉన్న దాబాల్లో అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఉన్న నాలుగు దాబాల వద్ద పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచారం గుట్టు రట్టు అయింది....
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో తాజాగా వినియోగదారులపై అదనంగా రెండు రూపాయలు భారం వేసింది. ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం ఖరీదుతో సంబంధం లేకుండా ప్లాట్ఫారమ్ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి ప్రతీ ఆర్డర్కు రూ. 2 తీసుకోవడం ప్రారంభించింది.....
ఫామ్ హౌస్ ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ముర్బాద్లోని ఫామ్హౌస్ ప్రాంగణంలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసి చంపేసింది....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరిం�
ప్రియుడిపై కోపంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కిన బాలిక ఉదంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్పై తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. దీంతో �
భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3 చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన ఒక రోజు తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం రాత్రి చంద్రుని చంద్రయాన్ -3ని వీక్షించిన వీడియో, చిత్రాన్ని విడుదల చేసింది. చంద్రుని కక్ష్యలోకి వెళ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్న�
మొరాకో దేశంలో తాజాగా ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సెంట్రల్ మొరాకోలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు....
మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్వాగతిస్తున్నట్లు కమల్ నాథ్ చెప్పారు....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో క్షిపణి లాంటి వస్తువును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయపూర్ బద్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని రోహిణి ప్రాంత సెక్టార్ -28 వద్ద ఉన్న మునాక్ కెనాల్ నుంచి క్షిపణి లాంటి వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నా�
ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్పరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్ల�
Earthquake : దేశంలోని జమ్మూకశ్మీరులో శనివారం మళ్లీ భూకంపం సంభవించింది. దేశంలో జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జమ్మూకశ్మీరులోని గుల్ మార్గ్ వద్ద శనివారం ఉదయం
HIV positive : ఓ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్ఐవీ పాజిటివ్ సోకడం సంచలనం రేపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకిందో తెలుసుకోవడానికి వైద్యనిపుణుల బృందా�
ప్రస్థుతం 3వతరగతి చదువుతున్న జీవా రాంచీ నగరంలోని తౌరియన్ వరల్డ్ స్కూలుకు వెళుతోంది. జీవా చదివే ఇంటర్నేషనల్ స్కూలులో ఫీజు తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే....
దేశంలో ఉల్లి ధరలు కూడా టమాటా ధరల బాట పట్టనున్నాయా? అంటే అవునంటోంది క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్. ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉల్లి ధరలు కిలో 70రూపాయలకు చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది....