Home » Author »saleem sk
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పలు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్తో సహా ఉగ్ర�
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిప�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్ నది మళ్లీ ఉప్పొంగింది. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు....
చైనా దేశంలో భారీవర్షాల వల్ల బురద వరదలు వెల్లువెత్తాయి. పర్వత ప్రాంతాల నుంచి బురదజలాలు జియాన్లోని చాంగ్లోని ఒక గ్రామాన్ని తాకాయి. ఈ వరదల్లో ఆదివారం సాయంత్రం నాటికి 21 మంది మరణించగా, మరో ఆరుగురు తప్పిపోయారు....
అమెరికా దేశంలోని మిచిగాన్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మిచిగాన్ ఎయిర్ షో సందర్భంగా పార్కింగ్ స్థలంలోకి ఫైటర్ జెట్ కుప్పకూలి పోయింది. మిచిగాన్ ఎయిర్ షోలో ప్రదర్శన ఇస్తున్న ఫైటర్ జెట్ సమీపంలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని పార్కింగ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10 వేలమంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వతేదీన ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశార�
రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది....
ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచ
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ జాతీయురాలైన భారతీయ కోడలు సీమా హైదర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశం యొక్క స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తూ తన భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి చట్టవిర
కేదార్నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించారు. కొండచరియలు కారుపై విరిగిపడటంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు....
పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వస్తారని ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్కు తిరిగి వెళ్లాలన్న యోచనలపై కోర్టు నిర్ణయం ఎల�
రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు.
పాకిస్థాన్, చైనా దేశాల నుంచి వచ్చే బెదిరింపుల నేపథ్యంలో భారత వాయుసేన అప్రమత్తమైంది. దేశంలోని శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద అప్గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ను భారతవాయుసేన మోహరించింది....
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి కుంభకోణంలో ఉక్రెయిన్కు చెందిన జెలెన్స్కీ మిలిటరీ రిక్రూట్మెంట్ చీఫ్లందరినీ తొలగించారు....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి తన సొంత లోక్సభ నియోజకవర్గమైన వయానాడ్ కు బయలుదేరారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ఎంపీగా సస్పెండైన రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ తర�
సినిమా హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 సినిమా విడుదలకు నిరసనగా హిందూ సంస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఆందోళన చేపట్టింది. ఎవరైనా హీరో అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టినా లేదా అతని ముఖానికి నలుపు రంగు పూసినా రూ.10లక్షల బహుమతి ఇస్తామన
పాకిస్థాన్ దేశంలో ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ బలోచిస్థాన్ పరిధిలోని కెచ్ జిల్లా మజాబంద్ రేంజ్ రీజియన్ లో ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది గాయపడ్డారు....
చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు....
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం అయ్యాడు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు కనిపించాయని దీంతో తాము కాల్పులు జరిపామని బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది....
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్ల