Home » Author »saleem sk
మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్లైన్స్ వాణిజ్య విమానం పైలట్ గుండెపోటుతో మరణించడంతో కో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 271 మంది ప్రయాణికులతో శాంటియాగోకు బయలుదేరిన లాటాం ఎయిర్లైన్స్ విమాన పైలట్ 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ రాత�
మణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్వీర్లతో కూడిన బృందం మొత్తం �
భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్లోని హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను
వాషింగ్టన్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తిని చంపుతానని బెదిరించినందుకు టెక్సాస్ మహిళను అరెస్టు చేశారు. టెక్సాస్లోని ఆల్విన్కు చెందిన అబిగైల్ జో ష్రీ అనే మహిళ వాషింగ్టన్లో
జైళ్లు ఖైదీల్లో మార్పు తీసుకురావటం లేదు. చేసిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినా ఖైదీలో మార్పు రాకపోగా, గతంలో చేసిన నేరమే మళ్లీ చేశారు. ఓ బాలికపై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన దోషి, జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అయిదేళ్ల
న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్టాక్ను నిషేధించారు....
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. డిఫెన్స్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. పార్లమెంటు నుంచి అనర్హత వేటు వేయడానిక�
కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ బోల్తా పడడంతో 63 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 38మంది శరణార్ధులు, వలసదారులను రక్షించారు. కేప్ వెర్డే వద్ద సముద్రంలో పడవ మునిగి 63 మంది మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
దేశంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానల్
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేర ప్రధాని బుధవారం
తాను ప్రేమించిన భర్త సచిన్ మీనాను లప్పు సా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన పొరుగింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్ జాతీయురాలైన అతని భార్య సీమా హైదర్ హెచ్చరించారు. తన భర్త అయిన సచిన్ మీనాను ‘లప్పు సా’, ‘ఝింగుర్ సా’ అని పిలిచినందుకు పొ�
ఉత్తరాఖండ్లో బుధవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్లో వంతెన కూలిపోయింది. బంటోలి వద్ద వంతెన కూలిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో కేదార్నాథ్-మధ్మహేశ్వర్ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది....
ఢిల్లీలో మళ్లీ యమునా నదికి వరదలు వెల్లువెత్తాయి. యమునా నది నీటి మట్టం మంగళవారం రాత్రి 205.39 మీటర్లకు పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వల్ల యమునా నదిలో నీటి మట్టం పెరుగుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది....
బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన రామ్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను బ్రిటీష్ ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా రామ్ కథా కార్యక్రమానికి హాజరయ్యానని రిషి సునక్ చెప్పారు....
ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది....
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. పుష్టున్ జాతి నాయకుడు అన్వరుల్ హక్ కాకర్, ఆర్థికసంక్షోభంలో ఉన్న దేశాన్ని నడపనున్నారు.....
Rahul Gandhi On Independence Day : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి గొంతుక భారత్ మాత అని రాహుల్ పేర్కొన్నారు. (Rahul Gandhi) సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 ర�
దేశంలో ఆగస్టు 15వతేదీ నుంచి టమాటా ధరలు తగ్గాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కిలో రూ.70 నుంచి 50 రూపాయలకు విక్రయించనున్నారు. మంగళవారం నుంచి కిలో టమాటా రూ.50 రిటైల్ ధరకే విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (�
రష్యాలో గ్యాస్ స్టేషనులో పేలుడు సంభవించింది. రష్యా దేశంలోని కాకసస్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్లోని ఫిల్లింగ్ స్టేషన్లో జరిగిన పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మరణించారు.....
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిప�