Home » Author »saleem sk
అంతరిక్ష నౌక చంద్రయాన్ 3 ల్యాండింగ్ అతిపెద్ద సవాలు అని అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ చెప్పారు. అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువుగా ఉంచడం అనేది అతి పెద్ద సవాలు అని పీకే ఘోష్ పేర్కొన్నారు....
ఉష్ణమండల తుపాన్ హిల్లరీ మెక్సికో బాజా తీరం దాటింది. ఈ తుపాన్ మెక్సికో బాజా మీదుగా కాలిఫోర్నియా తీరం వెంబడి పయనిస్తుందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలతో పాటు వరదలు వెల్లువెత్తవచ్చని నేషనల్ హరిక
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్
దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్ర
ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు
ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి....
ముంబయికు చెందిన కిలాడీ మోడల్ 50 మంది పురుషులపై వలపన్ని వారి నుంచి రూ.35లక్షలు వసూలు చేసిన బాగోతాన్ని బెంగళూరు పోలీసులు బట్టబయలు చేశారు. ముంబయి నగరానికి చెందిన నేహా అలియాస్ మెహర్ అనే మోడల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో పురుషులతో కనెక్ట�
అమరనాథ్ యాత్రలో విషాదం అలముకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయకుమార్ షా అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తుండగా కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలోని వాగులో పడ్డారు....
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ తన భర్త భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అటాక్ జైలులో ఇమ్రాన్ కు విష ప్రయోగం చేస్తారనే భయం ఉందని బుష్రా బీబీ ఆరోపించారు....
ప్రపంచంలోని మూడు దేశాల్లో కొవిడ్ ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. యునైటెడ్ స్టేట్స్లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొవిడ్-19కి కారణమయ్యే కొత్త వైరస్ వంశాన్ని ట్రాక్
స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్ను ఓ ప్రయాణికుడు వేధించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ-ముంబయి స్పైస్జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మహిళా ఫ్లైట్ అటెండెంట్తో పాటు సహ ప్రయాణీకురాలిని వేధించాడు....
ఫోనులో మాట్లాడుతూనే సాక్షాత్తూ ముఖ్యమంత్రికే నిర్లక్ష్యంగా శాల్యూట్ చేసిన ఏఎస్పీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ నుంచి దిగగానే, కోట్ద్వార్ అడిషనల్ సూపరింటెండెం
ఢిల్లీ నుంచి పూణే వెళ్లే విస్తారా విమానంలో బాంబు పెట్టినట్లు శుక్రవారం జీఎంఆర్ కాల్ సెంటర్కు హెచ్చరిక వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రయాణికులందరినీ, వా�
మణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కా
కేరళ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని కనిమంగళం ప్రాంతంలో శుక్రవారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....
రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకురాలైన వసుంధరా రాజేను ఆ పార్టీ అధిష్ఠాన వర్గం దూరం పెట్టిందా అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజస్థాన్ ఎన్ని�
BJP Election Expenditure : గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల ప్రచార వ్యయం చూస్తే షాకవుతారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి, అభ్యర్థుల నిధుల కోసం రూ.209.97 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సాక్షాత్తూ ఆ పా�
నాగ్పూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేట్ వద్ద ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. 6 ఈ 135 నంబరు గల నాగ్పూర్-పూణే ఇండిగో విమానాన్ని నడపాల్సిన పైలట్లలో ఒకరు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయి, ఆసుపత్రికి తరలిస్తుండగ�
సాక్షాత్తూ ఓ ఉగ్రవాది భార్యకు పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం సంచలనం రేపింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీ�
కొలంబియా దేశ రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సైరన్ మోగించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....