Home » Author »saleem sk
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు
చంద్రుడి గురించి పలు దేశాలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏమున్నాయనేది మిస్టరీగానే మిగిలాయని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధీనంలోని విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండ
భారత చంద్రయాన్ -3 మిషన్కు పాకిస్థాన్లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి స�
ఈజిప్ట్లోని సూయజ్ కెనాల్లో బుధవారం రెండు ట్యాంకర్లు ఢీకొన్నాయి. సూయజ్ కెనాల్లో సింగపూర్ ఫ్లాగ్ ఉన్న బీడబ్ల్యూ లెస్మెస్, కేమాన్ దీవుల ఫ్లాగ్ ఉన్న బుర్రీ అనే రెండు ట్యాంకర్లు బుధవారం తెల్లవారుజామున ఢీకొన్నాయని షిప్ ట్రాకింగ్ కంపెనీ మెర�
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కేన్సరుతో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని కెరీర్లో 12 ఏళ్ల పాటు 65 టెస్ట్ మ్యాచ్లు, 189 ఓడీఐలు ఆడారు....
చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు....
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్ రానున్నారు....
Nepali woman : ప్రియుల ప్రేమ కోసం పుట్టిన విదేశీ గడ్డను వదిలి భారతదేశానికి వస్తున్న ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్న పాకిస్థాన్ దేశం నుంచి భర్తను వదిలి సీమాహైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి నోయిడా వచ్చారు. ఈ ఉదంతం మరవక ముందే నేపాలీ మహిళ ప్రేమి�
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొననున్నారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు మూడు రోజుల అధ�
రష్యా అంతరిక్ష నౌక లూనా-25 చంద్రుడిపై కూలిపోయిన ఘటనతో రష్యా, చైనా దేశాల మధ్య అంతరిక్ష సంబంధాలు దెబ్బతిన్నాయి. యుద్ధ సంబంధిత ఆంక్షలను అధిగమించాలనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో పాటు చైనా అధ్యక్ష�
ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నోయిడాకు వచ్చిన సీమా హైదర్ ఉదంతం మరవక ముందే మరో బంగ్లాదేశ్ మహిళ తన కుమారుడితో కలిసి నోయిడా వచ్చిన ఘటన వెలుగుచూసింది. బంగ్లాదేశ్కు చెందిన సోనియా అఖ్తర్ అనే మహిళ తన కుమారుడితో కలిసి నోయిడాకు వచ్చింది....
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఆగస్టు 22 నుంచి 24తేదీల వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మరోవైపు ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో తాజాగ�
రష్యా దేశానికి చెందిన లూనా-25 మూన్ మిషన్ క్రాష్ తర్వాత టాప్ రష్యన్ సైంటిస్ట్ ఆసుపత్రిలో చేరారు. రష్యా ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) స�
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున�
చంద్రయాన్ 3 ల్యాండింగ్పై అందరి దృష్టి పడింది. చంద్రుడిపై కారకాలు ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ను వాయిదా వేస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తాజాగా వెల్లడించారు. ఆగస్టు 23వతేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ �
దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది.....
గత నెలలో హర్యానాలోని నుహ్లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్ను పోలీసులు నిలిపివేశారు....
చంద్రయాన్ 3 చారిత్రాత్మక టచ్డౌన్కు ముందు ల్యాండర్ చంద్ర రోజుల తాజా చిత్రాలను ఇస్రో ట్విట్టరులో సోమవారం పంచుకుంది. విక్రమ్ ల్యాండర్ బుధవారం చంద్రుని ఉపరితలంపై తాకే అవకాశం ఉంది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరా బండరాళ్లు లే�
ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన బ్రిటీష్ నర్సుకు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించనుంది. తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల యూకే నర్సు ఐ�