Home » Author »saleem sk
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు.
అనారోగ్యం పాలై అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులితో గ్రామస్థులు ఆటాడుకున్న ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ గ్రామస్థులకు కనిపించింది. ద�
హలో నా పేరు వ్యోమమిత్ర... అంటూ సాక్షాత్తూ ఇస్రో ఛైర్మన్ ఇస్రో చైర్మన్ శివన్తో ముద్దుగా మాట్లాడుతున్న ఈమె ఎవరో తెలుసా? మనిషి మాత్రం కాదు...మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో....
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
కేంద్ర మైనారిటీ స్కాలర్షిప్ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. 2017-22వ సంవత్సరాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని తాజా విచారణలో వెల్లడైంది. మైనారిటీ స్కాలర్షిప్ కుంభకో
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది......
అటాక్ జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నెయ్యితో వండిన దేశీ చికెన్, మటన్ వడ్డిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ అయినందువల్ల ఆయన ప్రొఫైల్ స్థితిని పరిగణనలోకి తీ
పచ్చని చెట్లు... లోతైన లోయలు...ఎత్తైన కొండలు...మంచు పర్వతాలతో కూడిన జమ్మూకశ్మీరులో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతోపాటు పలువురు అందాల రాణులు ప్రకృతి పరవశించే కశ్మీరు లోయలో విహరించి అనందానుభూతి పొందారు....
ఉత్తర గోవా విమానాశ్రయం నుంచి అబుదాబికి నేరుగా ఇండిగో విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం సెప్టెంబర్ 2వతేదీ నుంచి వారానికి మూడుసార్లు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఇండిగో విమాన సర
ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది....
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో మళ్లీ వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో గౌహతి,జోర్హాట్లోని నేమతిఘాట్లో ఫెర్రీ సేవలు నిలిపివేశారు....
జపాన్ దేశం తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. హెచ్ 2 ఏ రాకెట్ జపాన్కు నైరుతిలో ఉన్న కగోషిమా ప్రిఫెక్చర్లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....
చండీగఢ్ నగరానికి చెందిన శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందింది. సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్, త్రిష శెట్టి మిస్ దివా రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారు.....
రోజ్గార్ మేళాలో భాగంగా సోమవారం సీఏపీఎఫ్ లో కొత్తగా చేరిన 51వేలమంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 8వ ఎడిషన్ను మోదీ సోమవారం ప్రారంభించారు....
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు....
ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....
నీరజ్ చోప్రా చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ 88.17 మీటర్ల త్రోతో మరో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన పేరును చరిత్రలో నిలుపుతూ గ్లోబల్ అథ్లెటిక్స్ మీట్లో బంగారు పతకం సాధించారు. ఆదివారం చోప్రా తన 2వ ప్రయత
2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది....
Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తన కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పించారు. భోపాల్ నగరంలోని రాజ్ భవ