Home » Author »saleem sk
ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఇండోనేషియా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీ, మోదీ, వందేమాతరం అంట�
జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ను ఆ దేశ అంతరిక్ష సంస్థ నుంచి గురువారం ప్రయోగించింది. హెచ్ 2-ఏ జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ గురువారం ఉదయం 8:42 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ మూన్ స్నిపర్ ల్యాండర్ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది....
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై చేసిన ట్వీట్పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.....
జి 20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి సెప్టెంబరు 10వతేదీ వరకు రైల్వే పార్శిల్ సర్వీసును నిలిపివేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ టెర్మినల్, సరాయ్ రోహిల్లాతో సహా పలు రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు....
ఇండియా పేరు విషయంలో బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగంగా ఉపయోగించారని చెప్పారు....
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. కశ్మీరులోని రీసీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు...
యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ -19 బారిన పడ్డారు. జిల్ బిడెన్ కు జరిపిన పరీక్షలో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. యూఎస్ ప్రథమ మహిళ తేలికపాటి లక్షణాలు ఎదుర్కొంటున్నారు....
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉప ఎన్నికలు కావడం విశేషం. ఇండియా కూటమికి ఈ ఉప ఎన్
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ మిషన్ ఆదిత్య ఎల్1 మంగళవారం తెల్లవారుజామున రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో తెలిపింది. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఈ ఆ�
సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంటూనే ఉంది. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ప్రకటించడం సంచలనం రేపింది....
ఇరాన్ దేశంలోని బొగ్గు గనిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాన్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది.....
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సెప్టెంబరు 16వతేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అధికారికంగా వెల్లడించారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెల�
సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ అయింది. 6ఈ2065నంబరు గల ఇండిగో విమానం భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే ఈ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరం�
భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు లక్ష్యంగా చేసుకొని కొంతమంది మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్లను సృష్టించారని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. భారత ఆర్మీ అధికారులను ఆకర్షించడానికి 14 మంది �
చంద్రయాన్-3 ప్రయోగ కౌంట్ డౌన్ వెనుక స్వరం వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూశారు. చంద్రయాన్-3 మిషన్తో సహా రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్డౌన్లలో తన స్వరాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు....
యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ఒడెసా ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటలకే జెలెన్స్కీ యుక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేస్తున్న ఒలెక్సీ రెజ్నికోవ్ ను తొలగించారు....
ఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించమని ఖలిస్థానీ వేర్పాటువాది కశ్మీరీ ముస్లింలను కోరాడు. జి20 సమ్మిట్కు అంతరాయం కలిగించేందుకు కశ్మీరీ ముస్లింలను ఢిల్లీకి వెళ్లాలని కోరుతూ సిక్కులు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) వ్యవస్థ�
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది....
నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్కు తీసుకువచ్చిన పలు చీతాల మరణాలు సాధారణమైనవని నమీబియా హై కమిషనర్ ఆఫ్ ఇండియా గాబ్రియేల్ సినింబో చెప్పారు. చీతాల ప్రాజెక్ట్ జంతువులను కొత్త వాతావరణానికి పరిచయం చేస్తుందని ఆయన చెప్పారు....