Home » Author »saleem sk
Jammu and Kashmir Encounter : జమ్మూకశ్మీరులో బుధవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు �
సనాతన ధర్మ’ వ్యాఖ్యలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై పోలీసు కేసు నమోదైంది. ముంబయి నగరంలోని మీరా రోడ్ పోలీసులు ఐపీసీ 153 ఏ, 295 ఏ సెక్షన్ల కింద ఉదయనిధిపై కేసు నమోదు చేశారు....
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించారు....
అమెరికా దేశంలో తాజాగా కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొవిడ్ బూస్టర్లకు అమెరికన్ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. యూఎస్ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లందరూ కొవిడ్ బ
కేరళ రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ కలవరం సృష్టిస్తోంది. నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించగా, మరో నలుగురికి ఈ వైరస్ సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానిక
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-అన్ వ్లాడివోస్టాక్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో శిఖరాగ్ర సమావేశానికి ప్యోంగ్యాంగ్ నుంచి తన లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ సాయుధ రైలులో ప్రయాణించిన తర్వాత రష్యా చేరుకున్నారు. ఈ రైలు విశేషాలు తెలుసుకుందాం....
పాక్ ఆక్రమిత కశ్మీరుపై కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ బాంబు పేల్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) త్వరలో భారత్లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటించారు....
జమ్మూకశ్మీరులో కురుస్తున్న భారీవర్షాల వల్ల బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగు�
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతా
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్సిఆర్లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పె�
తూర్పు లిబియా దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 2వేలమంది మరణించారు. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా డెర్నా నగరంలో 2వేల మంది మరణించారని, వేలాదిమంది వరదల్లో గల్లంతు అయ్యారని తూర్పు లిబియా అధికారులు చెప్పారు....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున సాయుధ రైలులో రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది....
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుండటంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది....
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని పెషావర్లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయ�
జమ్మూకశ్మీరులో సోమవారం పేలుడు పదార్థాలను కేంద్ర భద్రతా బలగాలు కనుగొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించారు....
ఎయిర్ ఏషియా విమానంలో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు....
స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ క్రీడాకారిణికి బహిరంగంగా ముద్దు ఇచ్చి లూయిస్ వివాదం సృష్టించారు. గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలతో స్పానిష్ �
యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ పోటీల్లో నోవాక్ జొకోవిచ్ విజయం సాధించి 24 వ గ్రాండ్స్లామ్ టైటిల్ను గెలుచుకున్నారు. డేనియల్ మెద్వెదేవ్తో జరిగిన ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ ఆడారు. నోవాక్ జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్పై విజయం సాధించారు....