Home » Author »saleem sk
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....
యునైటెడ్ స్టేట్స్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుల బ్యాగ్ల నుంచి డబ్బు దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్న ఘటన సంచలనం రేపింది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కార్మికులు ప్రయాణ
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఢిల్లీ తరహా ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని రుషికుల్య నదిలో 28 ఏళ్ల కార్మికుడు తన 22 ఏళ్ల భార్య గొంతు కోసి చంపి,ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై ఆ మృతదేహం ముక్కలను నదిలో పడేశాడు.....
తమిళనాడు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 34 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 8 ఇసుక రీచ్ లలో అక్రమ తవ్వకాలు జరిపారని ఈడీ కేసు నమోదు చేసింది.....
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్లో �
దేవాలయాల్లో మొట్టమొదటిసారి మహిళా పూజారులను తమిళనాడు ప్రభుత్వం నియమించనున్నారు. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా నియమించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు....
వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ ఆరు నమో ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది. బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గురువారం ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు....
గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో నలుగురు మరణించారు. అమ్రపాలి బిల్డర్స్ గౌర్ నగరంలో నిర్మిస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు....
కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై చీతాల ప్రాజెక్టు అధిపతి ఎస్పీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేడియో కాలర్ వల్ల ఏర్పడిన ఇన్ఫక్షన్ వల్ల చీతాలు మరణించినట్లు వచ్చిన వార్తలను ఎస్సీ యాదవ్ ఖండించారు. రేడియో కాలర్స్ వల్ల ఒక్క చీతా కూడా మరణించలేదన�
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో హైరిస్క్ వ్యక్తుల నమూనాలను సేకరించి నిపా వైరస్ పరీక్షలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మరో కేసు నిపా వైరస్ పాజిటివ్ గా తేలింది....
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలకు తాయిలాలు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రూ.450లకే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండరును ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివర
బీహార్ రాష్ట్రంలో గురువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ముజప్ఫర్ నగర్ జిల్లాలోని బాగమతి నదిలో 30 మంది పిల్లలతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. సహాయ సిబ్బంది, గత ఈతగాళ్లు రంగంలోకి దిగి 20 మంది పిల్లల్ని రక్షించారు....
అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో యూఎస్ ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త యూజీన్ పెల్టోలా జూనియర్ మరణించారు. అలాస్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.....
Encounter : జమ్మూకశ్మీరులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో కమాండర్ ఉజైర్ ఖాన్తో సహా ఇద్దరు ల�
Viral Fever Cases : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని నగర వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరే�
ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం కాక్పిట్లో పొగ రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అడిస్ అబాబాకు వెళ్లే మార్గంలో కాక్పిట్లో పొగ కనిపించడంతో టేకాఫ్ అయిన వెంటనే ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది....
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, పోలీసులు మరణించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటె�
మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రాజస్థాన్లో యోగా గురువు రామ్దేవ్బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసుపై విచారించాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టు రామ్దేవ్ను అక్టోబర్ 5వతేదీన బార్మర్ చోహ్తా�
Kota student suicide : రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలోని వసతిగృహంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. కోటా నగరంలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్�