Home » Author »saleem sk
గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్, మోటారుసైకిళ్లతోపాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.....
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో వైభవంగా జరిగిన వివాహం అనంతరం రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా భార్యాభర్తలుగా మొట్టమొదటి చిత్రాన్ని సోమవారం �
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో 14 మంది మరణించారు. నైజీరియా దేశంలోని వాయువ్య జంఫారా రాష్ట్రంలోని రెండు కమ్యూనిటీలకు చెందిన 60 మందిని ముష్కరులు కిడ్నాప్ చేశారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది....
పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన హెరాయిన్ డ్రోన్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలోని మహావా గ్రామ శివార్లలోని వరి పొలంలో డ్రోన్, హెరాయిన్ బార్డర్ సెక్యూరిటీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి....
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని షాపింగ్ మాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు....
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్లో జరిగిన పేలుడులో 34 మంది మరణించారు. నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలోకి నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.....
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో పాల్గొనేందుకు జో బిడెన్ భారతదేశ పర్యటనకు ముందు అతిని భార్య, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ బారిన పడ్డారు. అమెరికా దేశంలో మళ్�
సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని �
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ల మధ్య ఉన్న బంధం మరోసారి వెలుగుచూసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిశారు....
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్కు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని భారత కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది....
మహారాష్ట్రలోని నాగపూర్ నగరం వరదనీటితో జలమయం అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నాగ్పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి....
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ కోరింది....
కెనడా దేశంలోని హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు ప్రకటించారు. భారతీయ సంతతికి చెందిన హిందువులను బెదిరించి, కెనడా విడిచిపెట్టాలని సిక్కుల ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వైరల్ వీడియోలో కోరిన నేపథ్యంలో ఆయన ద్�
తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ను దక్షి�
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది....
బ్రిటన్ దేశంలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం విధించనున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తదుపరి తరం సిగరెట్లను కొనుగోలు చేయకుండా నిషేధించే చర్యలను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి బలవంతంగా ముగ్గురు మహిళలపై వారి కుటుంబసభ్యుల ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది....
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుష్రాబీబీతో చేసుకున్న మూడవ వివాహం ఇస్లాంకు విరుద్ధంగా జరిగిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ వివాహం కేసులో కోర్టు ఇమ్రాన్ కు సమన్లు జారీ చేసింది....