Home » Author »saleem sk
క్రికెట్ ప్రపంచకప్కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5వతేదీన జరగనున్న క్రికెట్ ప్రపంచకప్ను వరల్డ్ టెర్రర్ కప్గా మార�
స్కాట్లాండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్కాట్లాండ్లోని హైలాండ్స్లోని ఏవీమోర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు....
కురుస్తున్న భారీవర్షాలతో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం నీట మునిగింది. 8.5 మిలియన్ల మంది జనం ఉన్న న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.....
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కర్ణాటక బంద్ సందర్భంగా 44 విమానాలను రద్దు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమ�
Khalistani separatist : ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ తెలిపింది. జూన్ 18 వతేదీన బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్డీప్ సింగ్ హత్యకు గు�
భారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది....
ఆసియా గేమ్స్ లో శుక్రవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో భారత్ పురుషుల జట్టుకు స్వర్ణ పతకం లభించింది. స్వాప్నిల్-ఐష్వరీ-అకుల్ త్రయం పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పి జట్టులో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది....
కడుపునొప్పితో బాధ పడుతున్న ఓ వ్యక్తి కడుపులో నుంచి వైద్యులు రాఖీలు, ఇయర్ఫోన్లు, స్క్రూలులాంటి 100 వస్తువులను వెలికితీసిన అరుదైన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో తాజాగా బయటపడింది....
తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలపడానికి కన్నడ రైతులు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్ ను విధ�
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....
పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకుడు సూర్జిత్ సింగ్ను గురువారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నాయకుడు సింగ్ సమీపంలోని ప్రాంతంలోని కిరాణా దుకాణం వెలుపల కూర్చున్నప్పుడ
కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బ
గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయాడు....
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత డ్రగ్స్ కేసులో కాంగగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు....
ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ మొత్తం స్కోరు 1734 సాధించి స్వర్ణం సాధించింది....
ఆసియా క్రీడల్లో భారతదేశానికి మరో రజత పతకం లభించింది. గురువారం హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఉషు క్రీడలో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి నౌరెమ్ రజత పతకాన్ని గెలుచుకుంది....
కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు �
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ముఖర్జీ నగర్లోని మూడు అంతస్తుల పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భవనంలో రాజుకున్న మంటల నుంచి 35 మంది బాలికలను రక్షించారు....
మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింసాకాండ మొదలైంది. మణిపూర్లో ఇద్దరు యువకుల హత్యకు నిరసనగా మణిపూర్లోని తౌబాల్లో బీజేపీ కార్యాలయాన్ని జనం తగలబెట్టారు. తౌబాల్ జిల్లా నడిబొడ్డున ఉన్న బీజేపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున నిరసనకారులు దాడి చేశారు....
చైనాలోని హాంగ్జౌలో బుధవారం జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ బంగారు పతకం సాధించింది. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 పతకాలు సాధించింది....