Home » Author »saleem sk
ఆసియా స్కేటింగ్ క్రీడల్లో భారత జట్టుకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సోమవారం హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో 9వ రోజున భారత్ రోలర్ స్కేటింగ్ కాంస్యాన్ని గెలుచుకుంది. ...
మెక్సికో దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈశాన్య మెక్సికోలో ఆదివారం ప్రార్థన సమయంలో చర్చి పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు....
రాత్రివేళ కాబోయే భర్తతో కలిసి పార్కుకు వచ్చిన యువతిని పోలీసులు లైంగికంగా వేధించి, ఆమె నుంచి డబ్బు లాక్కున్న దారుణ ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది....
Akasa Flight : వరణాసి నుంచి ముంబయి వెళ్లాల్సిన ఆకాసా ఎయిర్ లైన్స్ విమానానికి భద్రతా హెచ్చరిక రావడంతో విమానాశ్రయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. వరణాసి విమానాశ్రయంలో ఆకాసా ఎయిర్ విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఎయిర్లైన్కు భద్రతా హెచ్చరిక రావడంతో ఆ
26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహాయకుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ నాయకుడు ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ ను పాకిస్థాన్ దేశంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు....
కర్ణాటక రాష్ట్రంలో ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా రాగిగుడ్డ సమీపంలోని శాంతినగర్ లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన వ్యక్తు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ ఆసియా బాక్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న నిఖత్ జరీన్ తన 19వ ఆసియా బాక్సింగ్ క్రీడల పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది....
జెట్ ఇంధనం ధర ఆదివారం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కిలోలీటర్కు రూ.5,779.84 పెరిగింది....
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టరులో సాంకేతిక లోపం వల్ల ముందుజాగ్రత్త చర్యగా పొలాల్లో దించినట్లు
Vande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను అనుకరిస్తూ భారతీయ రైల్వే ఈ కొత్త ప్రయత�
దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2024వ సంవత్సరంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే ప్రయాణీకులను రాత్రిపూట ఎక్కు�
దేశంలో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆదివారం నుంచి మళ్లీ ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి....
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్పూలింగ్పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది....
మాల్దీవులలో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. మొహమ్మద్ మయిజ్జు 54.06 శాతం ఓట్లతో విజయం సాధించారు....
భారతదేశంలో రాయబార కార్యాలయంపై అప్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ పాలకులు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి న్యూఢిల్లీలోని అప్ఘానిస్థాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు....
అకాస ఎయిర్ ముంబయి-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి వరణాసి వెళుతున్న ఆకాశ ఎయిర్లైన్స్ విమానానికి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వరణాసి విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది...
జింబాబ్వే దేశంలోని గనిలో ఘోర ప్రమాదం జరిగింది. జింబాబ్వే దేశంలోని చేగుటులో గని కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.....
ఆస్ట్రేలియా సముద్రంలో భారీ తిమింగలం పడవను ఢీకొన్న ఘటన శనివారం జరిగింది. తూర్పు ఆస్ట్రేలియా తీరంలో శనివారం తెల్లవారుజామున ఓ తిమింగలం పడవను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి....
ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి అధికారులు కూల్చివేత నోటీసు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్లో పింకీ సోంకర్ ఇంటిని కూల్చివేయడానికి అటవీ శాఖ నోటీసు జారీ చేసింది. పింకీ తన జీవితం ఆధారంగా తీసిన స్మైల్ పింకీ �
పాకిస్థాన్ దేశంలో ఇద్దరు రాజకీయ నేతలు లైవ్ టీవీ షోలో కొట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య టీవీ లైవ్ షోలో జరిగిన వాగ్వాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారితీసింది. దీంతో పాకిస్థాన్లో లైవ్ టీవీ రాజకీయ చర్చా కార్యక్రమం ఊహిం