Home » Author »saleem sk
బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న దాడుల మధ్య బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారని ఆమె బృందం సభ్యుడు తెలిపారు.....
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది....
ఆసియా క్రీడలు 2023లో శనివారం జరిగిన విలువిద్య ఈవెంట్లో భారతదేశానికి చెందిన జ్యోతి వెన్నమ్ స్వర్ణం సాధించగా, అదితి కాంస్య పతకం సాధించింది....
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. తమకు ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించిన కాశ్మీరీ యువకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది....
ఆస్ట్రేలియా దేశంలో తేలికపాటి విమానం కుప్పకూలిపోయింది. కాన్ బెర్రా నగరం నుంచి బయలుదేరిన తేలికపాటి విమానం క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయింది. ప్రమాదవశాత్తూ కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకుంది.....
సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది....
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 16 మంది మరణించారు. దక్షిణ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....
దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది....
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 19కి పెరిగింది. వరదపీడిత ప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. గల్లంతైన 16 మంది సైనికుల కోసం ఆర్మీ బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా వెతుకుతోంది....
పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలోని ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు....
ముంబయి నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబయి పరిధిలోని గోరేగావ్లోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు....
ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం తన మాజీ భార్య భర్తను మానసికంగా హింసించిందని వెల్లడైంది. శిఖర్ ధావన్ 8 సంవత్సరాల్లో తన భార్య ఆయేషాకు రూ.13 కోట్లు పంపించాడని తాజాగా వెలుగుచూసింద�
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది....
మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో పింక్ ఐ ఎపిడెమిక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం ఒక్క రోజే 13వేల మంది విద్యార్థులకు కండ్లకలక అంటువ్యాధి సోకడంతో వారు ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు సూచించారు....
కల్లోల మణిపూర్లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు....
సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై గురువారం ఈడీ దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోద�
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతుల విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. భార్య క్రూరత్వం కారణంగా క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది....
తనకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య చేసిన వినతిపై కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి టీచర్గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళ భర్త ప్రస్తుతం వియ్యూరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు....