Home » Author »saleem sk
Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ సినీనటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి లు కూడా ఉన్నారని తాజాగా ఈడీ విచారణలో వెల్లడైంది. లయన్ బుక్ యాప్ సక్సెస్ పార్టీ గత ఏడాది సెప్టెంబర్ 20వతేదీన దుబాయ్లోని ఫెయిర్మాంట్ హోటల్లో జరిగింది. ఈ పార్టీకి సంజయ్
ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ కు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ రాజకీయ నాయకుడు, ఎంపీ మహ్మద్ ఫైజల్ను సస్పెండ్ చేయాలనే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది....
జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు....
తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ పేలుడు సంభవించింది. అరియలూర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు....
అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు....
జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్గ్రేడ్ చేసింది....
Maharashtra : మహారాష్ట్రలోని పూణే పింప్రీ చించ్వాద్లో ఎల్పీజీ సిలిండర్లు పేలి ఘోర ప్రమాదం జరిగింది. పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ తథవాడే ప్రాంతంలో ఆదివారం రాత్రి పలు ఎల్పిజి సిలిండర్లు పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు స్థాన�
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం నాలుగు శాతానికి పైగా పెరిగాయి...
అఫ్ఘానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం అనంతరం హెరాత్ నగరంలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. భూకంప మృతుల సంఖ్య 2,445కి పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య 2,000 కంటే ఎక్కువని అఫ్ఘాన్ విపత్తుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయీఖ్ తెలిపారు....
గోవా బీచ్ ఇసుక తిన్నెల్లో సేద తీరుతూ చేపలకూరతో అన్నం తింటుంటే ఆ రుచి మర్చిపోలేనిది అంటారు పర్యాటకులు. పర్యాటకుల ఆసక్తిని గమనించిన గోవా సర్కారు గోవా బీచ్లలోని హోటళ్లలో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసిం�
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నా�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హర్యానా నుంచి వస్తున్న బస్సు ఆదివారం రాత్రి నైనిటాల్లో ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ దుర్ఘటనలో హర్యానాకు చెందిన ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు....
ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ సినీనటి నుష్రత్ భరుచ్ఛా ఎట్టకేలకు భారత్ కు వచ్చే విమానం ఎక్కారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడులతో యుద్ధానికి తెర లేచింది.....
సివిక్ బాడీ రిక్రూట్మెంట్ స్కామ్పై కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఇంటిపై సీబీఐ ఆదివారం దాడులు జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందం ఆదివారం ఉదయం దక్షిణ కోల్కతా హకీమ్ నివాసానికి చేరుకుంది. మేయరు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయ�
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కిం విపత్తు కారణంగా ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ బెంగాల్లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి....
హమాస్ ముష్కరుల ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని స్డెరోట్ పట్టణంలోని రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. హమాస్ దాడి అనంతరం 12 గంటల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్లో పలు మృతదేహాలు, బుల్లెట్ రంధ్రాలున్న వాహనాలను తాను చూస
అఫ్ఘానిస్థాన్ దేశంలో ఏడుసార్లు వచ్చిన భారీ భూకంపంతో 320 మంది మరణించగా, మరో వెయ్యిమందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి అధికారులు చెప్పారు....
ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది....
అండమాన్ సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....