Home » Author »saleem sk
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గర్జిస్తోంది. హమాస్ దాడి అనంతరం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు హమాస్ నేతలను మట్టుబెట్టాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సైనికులు భూ, వాయు, సముద్ర దాడికి సిద్ధమయ్యారు....
హమాస్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు మెక్డొనాల్డ్స్ ఉచిత భోజనం అందిస్తోంది. హమాస్పై సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికులకు ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉచిత భోజనాన్ని అందజేస్తుందని ప్రకటించిన తర్వాత మెక్డొనాల్డ్స్ పై లెబనాన్లో నిరసనల
మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఆదివారం బస్సు కంటైనర్ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు....
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరో 70 మందికి పైగా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు....
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఆదివారం ఢిల్లీలో దిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు....
ఇజ్రాయెల్ యుద్ధరంగంలోకి మరో అమెరికా యుద్ధ వాహక నౌక దిగింది. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి యూఎస్ రెండవ విమాన వాహక నౌక ఐసెన్హోవర్ ను అమెరికా తాజాగా పంపించింది.....
అమెరికా యుద్ధ వాహన నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి తాజాగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి వీలు అమెరికా యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే అతి పెద్ద వాహన నౌకను రంగంలోకి దించింది.....
యూకేలోని వేల్స్లో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత సైన్యం బంగారు పతకాన్ని గెలుచుకుంది.....
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో శనివారం జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ని చూడటానికి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అహ్మదాబాద్కు వచ్చారు. తన భర్త,భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్ధతుగా కొనసాగుతున్న ప్రపంచ కప్ 2023లో అనుష్క శర్మ హా�
ఆపరేషన్ అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం తెల్లవారుజామున యుద్ధంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశం నుంచి రెండవ బ్యాచ్ భారతీయ పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు....
గాజాలోని హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారు. గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి గాజాలోని హమాస్ సొరంగాలపై దాడులు చేయడం సవాలుగా మారింది. గాజా స్ట్రిప్ కింద దాగి ఉన్న హమాస్ టన్నెల్స్ లో ఉగ్రవాదులు దాక్కున్నారు....
అప్ఘానిస్థాన్ దేశంలోని ఓ మసీదులో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.....
యుక్రెయిన్ దేశంతో యుద్ధం కోసం రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలిచింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశంలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఇటీవల కలిసిన తర్వాత సైనిక పరికరాలు, ఆయుధాలు పంపించారు.....
ఫిలిప్పీన్స్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా నగరంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.....
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను కేంద్రం అప్గ్రేడ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ భద్రతను వై నుంచి జడ్ కేటగిరీకి పెంచింది.....
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన ఘటనతో ఈ ఉగ్రవాద సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దేశంతోపాటు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు హమాస్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.....
ఉగ్రవాద గ్రూపుల విషయంలో ఎక్స్ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్పై ఇటీవల హమాస్ దాడుల తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్గా పిలిచేవారు) లో ఉగ్రవాద సంస్థలకు చోటు లేదు అని పేర్కొంటూ వందలాది హమాస్ అనుబంధ ఖాతాలన�
అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...
భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ రేసులో నిలిచారు. నీరజ్ 2023లో పురుషుల జావెలిన్లో ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్స్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు....