Home » Author »saleem sk
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించారు. యెడియూరప్ప భద్రత దృష్ట్యా జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.....
భారతదేశంలో భూగర్భ జలాలపై ఐక్యరాజ్యసమితి గురువారం సంచలన నివేదిక విడుదల చేసింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 2025వ సంవత్సరం నాటికి భూగర్భజలాల సంక్షోభం ఏర్పడనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది....
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి డివైడర్ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి....
అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది...
కన్నడ నటుడు, సినీ నిర్మాత దర్శన్ తూగుదీప శ్రీనివాస్ పులి గోరు ధరించి కనిపించడం సంచలనం రేపింది. దర్శన్ పులి గోరు ధరించిన ఫొటోలు వెలుగుచూడటంతో స్థానికి రాజకీయ పార్టీ కార్యకర్త దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు....
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు మరణించారు. చెంగల్పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్లో మంగళవారం రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.....
కెనడాలోని ఉత్తర అంటారియో నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. షూటర్తో సహా ఐదుగురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు కెనడియన్ పోలీసులు బుధవారం తెలిపారు....
అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు....
జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. జైలర్ చిత్రంలో విలన్గా నటించిన నటుడు వినాయకన్ బహిరంగ ప్రదేశంలో అదుపుతప్పి ప్రవర్తించాడనే ఆరోపణలపై కేరళలో అరెస్టు చేశారు.....
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో కారు నదిలో పడి ఆరుగురు ఆది కైలాస యాత్రికులు మృతి చెందారు....
ఓ బీరు కంపెనీలోని ట్యాంకులో సాక్షాత్తూ ఓ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చైనా దేశంలోని ప్రముఖ బీరు తయారీ పరిశ్రమ సింగ్టావో దర్యాప్తు ప్రారంభించారు. వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్�
గర్ల్ ఫ్రెండ్ గర్భం దాల్చటంతో ప్రియుడైన డాక్టర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చైనాలోని ఓ వైద్యుడు తన ప్రియురాలికి రహస్యంగా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి, అబార్షన్ మాత్రలు ఇచ్చిన ఘటన సంచలనం రేపింది....
తమిళనాడు రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ బస్సును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి టాటా సుమో కారు బెంగళూరు వెళుతుండగా, తిరువణ్ణామలై అంధనూర్ బైపాస్ సమీపంలో బస్సును ఢీకొంది....
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది....
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్లోని దుర్గా పూజ పండల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు.,,,
నేపాల్లోని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నేపాల్లోని ఖాట్మండులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో నమోదైంది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు....
హమాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజా స్ట్రిప్లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది. వృద్ధ బందీలను మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు పాలస్తీనా సమూహం హమాస్ తెలిపింది....
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో ఇంధన కొరతతో 48 విమానాలను రద్దు చేశారు. జాతీయ క్యారియర్ అయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది...
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వతేదీన 5 గంటల పాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ సంప్రదాయం ఆరట్టు ఊరేగింపు రన్వే గుండా వెళ్లేందుకు వీలుగా....