Home » Author »saleem sk
భారత వైమానిక దళం సరిహద్దుల్లో క్షిపణులను మోహరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం వైమానిక దళం అప్రమత్తమైంది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మూడు ఎస్-400 క్షిపణులను మోహరించింది....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
దేశంలో మరోసారి ఉల్లిపాయల ధర మరోసారి పెరిగింది. వంటిళ్లలో ఎక్కువగా వినియోగించే ఉల్లి ధరలు ఆకాశన్నంటడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.....
పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తే ఆ భయంతో డ్రగ్స్ విక్రేత అయిన నిందితుడు ఏకంగా నదిలో దూకిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.....
మహారాష్ట్రలో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమం ముమ్మరం చేశారు.....
గాజాలో హమాస్ ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ ను అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది....
గతంలో తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన వారు ఇటీవల గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. గుండెపోటుతో మరణాల సంఖ్య ఆగడం లేదు....
ఇండో -బంగ్లా రైలు పవర్ ప్రాజెక్టు నవంబర్ 1వతేదీన ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నవంబర్ 1వతేదీన రెండు రైల్వే ప్రాజెక్టులు, మెగా పవర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు....
ఖతార్ దేశంలో మరణశిక్ష పడిన 8మంది భారతీయుల కుటుంబాలను కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిశారు. ఖతార్ నుంచి శిక్షపడిన భారతీయులను విడుదల చేయించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జైశంకర్ చెప్పారు....
జమ్మూకశ్మీరులోని పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి....
కేరళ పేలుళ్ల ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కేరళలోని ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు సంభవించాయి....
పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ భారతదేశానికి రానుంది. తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ఫేస్బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ దేశానికి వెళ్లిన అంజూ తన పిల్లల్ని చూసేందుకు భారత్ వెళ్లేందుకు పాకిస్థాన్
బ్రెజిల్ దేశంలో చిన్న విమానం కుప్పకూలి పోయింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మరణించారు. ఎకర్ రాష్ట్ర రాజధాని రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో చిన్న విమానం కూలిపోయిందని గవర్నరు గ్లాడ్సన్ కామెలీ చెప్పారు....
విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు....
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బావా మరదళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పక్షాన సిట్టింగ్ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్ బరిలో నిలిచారు....
గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది....
గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ తాజాగా అథ్లెట్లకు సంచలన సలహా ఇచ్చారుర. 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా అథ్లెట్లు గోవాలో సరదాగా గడపాలని మంత్రి సూచించారు....
ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి వెళుతుండగా ఒక్కసారిగా అ�
భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇంటి సమీపంలోకి ఓ పౌర విమానం వచ్చిన ఘటన అమెరికా దేశంలో కలకలం రేపింది. డెలావేర్లో ఒక పౌర విమానం జో బిడెన్ నివాస ప్రాంతానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది....