Home » Author »saleem sk
తమ కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో తమ కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లయిన మూడు రోజులకే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు....
అత్యంత విషపూరితమైన పాములు, పాముల విషాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....
ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.....
గాజా యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిడిల్ ఈస్ట్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను విక్రయించవచ్చని దక్షిణ కొరియా గూడచారి సంస్థ తెలిపింది....
కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ ప్రబలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ నగరంలో ఒకరికి జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాప్తి చెందింది....
రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ కుమారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది....
హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం టార్పెడో ఉంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ తన అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’ వీడియోను మంగళవారం విడుదల చేసింది....
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ మరో మంత్రిపై దృష్టి సారించింది. ఒక వైపు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఈడీ ఇంటరాగేట్ చేయనున్న నేపథ్యంలో మరో ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇళ్లపై ఈడీ గురువారం ఉదయం దాడులు చేసింది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ఉదయం 11 గంటలకు విచారించనున్నారు....
పాకిస్థాన్ దేశంలో మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మిలటరీ మీడియా విభాగం తెలిపింది....
ఇండోనేషియా దేశంలో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తైమూర్ నగరంలో గురువారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదైంది....
గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, సోదరు�
గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ తోపాటు పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న టన్నెళ్లను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేల్చివేసింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. యూపీలోని ప్రయాగరాజ్ రైల్వేస్టేషనులో రెండు బోగీలు, రైలు ఇంజన్ మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది.....
దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచడం ఇది రెండోసారి....
జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లను ప్రజలు ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది....
19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది....
భార్య బ్యూటీపార్లర్కు వెళ్లి తన కనుబొమలు షేప్ చేయించుకుందనే కోపంతో భర్త ఫోనులోనే ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో సంచలనం రేపింది....
కేరళ రాష్ట్రంలో జరిపిన పేలుళ్లలో వినియోగించిన బాంబు ఎలా తయారు చేశారు? ఎంత వ్యయంతో తయారు చేశారనే కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి....