Home » Author »saleem sk
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఇక నుంచి శ్రీకృష్ణుని మేనేజ్మెంట్ మంత్రాల బోధించాలని నిర్ణయించారు.....
లాఫింగ్ గ్యాస్ వినియోగం విషయంలో యూకే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల లాఫింగ్ గ్యాస్ అయిన నైట్రస్ ఆక్సైడ్ చిన్న డబ్బాల విక్రయం ఇటీవల పెరిగిన నేపథ్యంలో యూకే దాన్ని నిషేధించింది.....
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్లో ఒక రాత్రి బస చేసేందుకు టారిఫ్ను చూసి మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటి అనన్యా పాండే కజిన్ అలన్నా పాండే ఇటీవల తన అనుచరులకు దుబాయ్లోని అత్యంత ఖరీదైన సూట్ వీడియోను ఇన్�
ఇటీవల పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య తలెత్తిన వివాదాల వల్ల పలు సెలబ్రిటీ జంటలు విడిపోవడం సంచలనం రేపుతోంది. ఇటీవల శిల్పా శెట్టి, క్రికెటర్ థవన్ దంపతులు డైవర్శ్ తీసుకున్నారు. ఇలా విడిపోయిన సెలబ్�
దీపావళికి వివిధ కొత్త రకాల మిఠాయిలు మార్కెట్లోకి వస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పొరతో తయారు చేసిన స్వర్ణ ముద్ర స్వీటుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.....
మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళను గురిచేస్తోంది. లక్సెంబర్గ్ లో వెలుగుచూసిన కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ఇంగ్లాండ్, ఐస్లాండ్, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లోనూ వ్యాప్తి చెందింది.....
దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది.....
మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో మంటలు రాజుకున్నాయి....
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏంజెలీనా జోలీ ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టారు......
కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చర�
ఢిల్లీ మద్యం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు పంపిన సమన్ల వ్యవహారంలో ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ �
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....
ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఖైదీలకు ఇరాన్ వైద్య సంరక్షణ నిరాకరించడం, హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరసన చేపట్టారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.....
పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు మందుకొట్టి తరగతి గదిలోనే నిద్రపోయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.....
ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.....
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయి నెలరోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగింది.....
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి....
హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు....
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది....