Home » Author »saleem sk
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్పై తాజాగా మొట్టమొదటి సారి ఓ ఎంపీ అవిశ్వాస లేఖ సమర్పించారు. బ్రిటన్ దేశ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్ మాన్ ను మంత్రి పదవి నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించాక, సోమవారం తన కేబినె�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్నగర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు....
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భారత వాతావరణశాఖ మంగళవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు....
న్యూజిలాండ్ జట్టుపై లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ దంపతులు తన గారాలపట్టి వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు వచ్చారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు ను�
ప్రపంచ ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులో కటింగ్, షేవింగ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.....
ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న భీకర యుద్ధం నవజాత శిశువులను తీవ్ర ప్రమాదంలో పడేసింది. ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ దాడులతో గాజా నగరంలోని అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది.....
ఇంటి వరండాలో తలుపు వద్ద ఓ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఇంట్ల నుంచి వరండాలోకి వచ్చింది. వరండాలో భారీ కొండచిలువ దర్శనమివ్వడంతో కెవ్వున అరిచింది....
దీపావళి పటాకుల భయంతో ఓ చిరుతపులి ఇంట్లో దాక్కున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్లో దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఓ ఇంట్లో ఆశ్రయం పొందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు....
వన్డే ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు....
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు....
దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది....
అమెరికాలో ఓ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారు. శిక్షణలో భాగంగా మధ్యధరా సముద్రంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారని అమెరికా అధికారులు తెలిపారు....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు....
ఐస్లాండ్ దేశంలో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఐస్లాండ్ దేశంలోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్పోటనం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.....
ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ హతం అయ్యాడు. గాజా ఆసుపత్రిలో 1000మంది గాజావాసులను బందీలుగా ఉంచిన నాజర్ రద్వాన్ కంపెనీ కమాండరును హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.....
ప్రముఖ సినీనటి టీనాదత్తా ఈ సారి దీపావళి వేడుకలు తన పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన కుటుంబానికి దూరంగా కోల్కతాలో ఉన్న టీనాదత్తా తన పెంపుడు శునకమైన బ్రూనోతో జరుపుకోవడం విశేషం.....
టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది....
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
First Robot CEO Mika : ప్రపంచంలోనే ఫస్ట్ రోబోట్ సీఈఓగా మికాను నియమించారు.కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ అనే స్పిరిట్ బ్రాండ్ రోబోగా కనిపించే మికాను ఏకంగా కంపెనీ సీఈఓగా నియమించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.....