Home » Author »saleem sk
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది.....
భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో హోం ఓట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ కొత్తగా పన్నెండు వర్గాలకు ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రారంభించింది. 80 ఏళ్ల వయసు పైబడినవారు, దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్�
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత తన భర్త విరాట్ కోహ్లీని అనుష్కశర్మ ఓదార్చారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో దిగిన రాజకీయ వారసులు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పలువురు నేతలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో దిగిన వారసుల విజయం సాధిస్తారా లేదా అనేది ఫలితాల క
మిస్ యూనివర్శ్ 2023 కిరీటాన్ని నికరాగ్వా అందాల భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్లాండ్కు చెందిన సుందరి ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్గా ఎంపికయ్యారు....
హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను త
ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో ఆదివారం ఉదయం భస్మ హారతి ఇచ్చారు....
నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోక�
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది.....
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం తనయుడైన కేటీఆర్ దూసుకుపోతున్నారు. కేటీఆర్ కేఫ్ లో చాయ్ తాగుతూ, సభల్లో మాస్ డాన్స్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....
దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్లో శుక్రవారం బలమైన భూకంపం సంభవించడంతో పలు భవనాలు కూలిపోయాయి. ఒక మాల్ పైకప్పు కూలిపోవడంతో అందులోని కస్టమర్లు బయటకు పరుగులు తీశారు....
పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ 2023లో ఇండియా జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మోహా జిల్లా సహస్పూర్ అలీనగర్ వార్తల్లోకి ఎక్కింది....
ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్న�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీన జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. వలస ఓటరు మహాశయులను పోలింగ్ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి, తమకు ఓటేశాల చూసేందుకు వివిధ పక్షాల అ�
భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కీలక నేతల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్షాల తరపున ఆయా పార్టీల కీలకనేతలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండేసి అసెంబ్లీ నియోజక�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను శుక్రవారం తగ్గించింది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి....