Home » Author »saleem sk
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులందరి చూపు ఓట్ల కొనుగోలుపై ఉంది. అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఛోటామోటా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఓట్లు సాధించేందుకు యత్నిస్తున్నారు.....
ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులె�
చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్�
ఎప్పటిలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉన్నా పుట్టిన గడ్డ కోసం పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన కొందరు ప్రవాస భారతీయులు ఈ సారి ఎ�
ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. దేశంలో కొత్తగా తాము హానెస్ట్ టీ పేరిట టీ పానీయాలను విక్రయించనున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు వారి మ్యానిఫెస్టోల్లో వాగ్ధానాల వర్షం కురిపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారనేంది ప్రశ్నా�
దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్�
భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుకోహి-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి రూ.10,000 కోట్ల టెండర్ను జారీ చేసింది.....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికులు తమ గోడు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. తమ సమస్యలను గాలికొదిలివేసిన ప్రధాన రాజకీయ పార్టీలకు తమ గోసను వినిపించేందుకు గల్ఫ్ కార్మికులు అయిదుగురు ఎన్నికల బరిలో నిలిచారు....
అడవుల్లో సంచరించే వన్యప్రాణులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీటి కొరతలతో వన్యప్రాణులైన చిరుతపులులు, పులులు, సింహాలు రోడ్లపైకి వస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ చిరుతపులులు జనవాసాల్లోకి వస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బిజినెస్ సమ్మిట్లో కీలక ప్రకటన చేశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది....
న్యూయార్క్ నగరంలో జరిగిన 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్లో తోరానీ చీరలో సినీనటి షెఫాలీ షా మెరిశారు. డిజైనర్ కరణ్ టోరానీ డిజైన్ చేసిన సంప్రదాయ ఎరుపు రంగు చీరలో షెఫాలీ షా హాజరై భారతీయ ఫ్యాషన్ చీరల శక్తిని ప్రపంచ వేదికపై ప్రదర్శించారు....
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలోని రామాలయంలో పూజారుల నియామకానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వతేదీన ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతి�
కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి అధికార బీఆర్ఎస్ మునుగోడు ఫార్మలాను అవలంభిస్తోందా? అంటే అవునంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఫార్�
ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ నగరంలో రోడ్డు పక్కన స్టాల్ లో ప్రసిద్ధ చాట్ లో రిచర్డ్ మార్లెస్ రుచికరమైన రామ్ లడ్డూ తిని, నింబూపానీ తాగారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు,