Home » Author »saleem sk
టీమ్ ఇండియా ప్రదాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ మరో రెండేళ్ల కాంట్రాక్ట్ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్లో టీంఇండియా ప్రపంచ కప్ 2023 రెండింటిలోనూ రన్నరప్గా నిలిచింది....
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు వచ్చింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఖాతా ద్వారా ఫేస్బుక్లో బాలీవుడ్ నటుడికి బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు మంగళవారం సల్
కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. కాదేది అనర్హం అన్నట్లు బెట్టింగులకు క్రికెట్ మ్యాచ్లే కాదు తెలంగాణ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు....
అమెరికా దేశంలో చదువుకునేందుకు 1,40,000 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్లు 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023వ సంవత్సరం సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించా�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు...
కొత్త గూఢచారి ఉపగ్రహం గురించి ఉత్తర కొరియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉత్తర కొరియా ఈ నెలలో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్,యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది....
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుం
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంపై ఎన్నికల కమిషన్ నోటీసు జార�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ�
ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విన్నవించింది. తెలంగాణ రైతాంగానికి నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అయిన నేపథ్యంలో ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తక్కువ జనాభా కారణంగా 15 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు....
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడను�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ
పాకిస్థాన్ దేశంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి....
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్న�
దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర,గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.....
తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్�
భారత క్రికెటర్ మహ్మద్ షమీ నానిటాల్లో ఒక వ్యక్తికి ప్రాణదానం చేశారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని క్రికెటర్ మహ్మద్ షమీ కాపాడిన ఘటన తాజాగా నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ �