Home » Author »saleem sk
కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక�
రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....
అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నా�
ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది. గుట్కా ప్రకటనల అంశాన్ని సుప్రీంక�
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస�
గ్లోబల్ లీడర్స్ జాబితాలో మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్స్ సర్వేలో అత్యధికంగా 76శాతం ఆమోద రేటింగ్తో ప్రపంచ నాయకుల్లోనే ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు....
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల బృందాలు శనివారం ఆకస్మిక దాడులు జరిపాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా త�
తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సమావేశం శనివారం నాడు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు....
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీ�
మిగ్జామ్ తుపాన్తో చెన్నైలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై నగరంలో వరదలు వెల్లువెత్తాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే పలు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు తొలిరోజే సీఎం రేవంత్ అధికారులకు చకా చకా ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు బస్సుల్లో �
మద్యం విషయంలో మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం వరణాసి యాత్రకు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.ఆర్థిక సమస్యలతో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్ను పోలీసు�
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. దేశంలో లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ -మే నెలల్లో జరగాల్సి ఉంది. 2024వ సంవత్సరం జనవరి 2వతేదీలోగా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియనుంది. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయ�
దశాబ్దాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడానికి హైదరాబాద్ నుంచి నేరుగా ఎమ్మెల్యే లేకపోవడం మొట్టమొదటిసారి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో తెలంగాణ శాసనమండలికి నామినేషన్ ద్వారా హైదరా�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని తన చికెన్ దుకాణంలో డిస్కోంటు ధరకు చికెన్ విక్రయిస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామంలో వెలు�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టం ముసాయిదాపై సీఎం హోదాలో మొదటి సంతకం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.