Home » Author »saleem sk
చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చైనాలోని కింగ్హై ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడంతో 8 మంది మరణించారు.....
దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది.....
తమిళనాడును భారీవర్షాలు వదలటం లేదు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది....
భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మర�
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చేరారా అంటే అవునంటున్నాయి పాకిస్థాన్ వర్గాలు. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్లోని కరాచీలోని ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం పాక్ వర్గాలు త
దేశంలో కొవిడ్ -19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పొరుగున ఉన్న కేరళలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, కర్ణాటకలో స్వల్పంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రం హై అలర్ట్లో ఉంద�
హలాల్ మాంసంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదని, ఒక్క ఝట్కాతో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన కోరారు.....
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారిక ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు....
చైనా దేశంలో మళ్లీ కరోనా కొత్త మహమ్మారి ప్రబలుతోంది. చైనాలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.....
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందా అంటే? దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామంటున్నారు ఢిల్లీ పోలీసులు. లోక్సభ ఉల్లంఘన సూత్రధారి లలిత్ ఝా దేశంలో అరాచకాలను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని, దీనికోసం అతనికి �
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గడవు కంటే నెలరోజుల ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.....
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014వ సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్దులర్ గోండ్కు శు�
ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. 3400 కోట్ల రూపాయల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బర్స్ వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది....
మహాదేవ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కేసును విచారిస్తున్న ముంబయి సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది.....
పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద�
పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లో లొంగిప�
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చలి ప్రజలను వణికిస్తోంది. వచ్చే శుక్రవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు చలి విపరీతంగా పెరుగుతందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్ కు చేరింది...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు....
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న రవిని ఇంటర్పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ �
దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాయత్తం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శల స్వరాన్ని పెంచారు....