Home » Author »saleem sk
రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది....
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు �
దేశంలో కొవిడ్ జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ జేఎన్ 1 సబ్ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కాదని ఆయన పేర్కొన్నారు....
తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది....
అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు....
జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్న�
అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు జనవరి 6వతేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు....
పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితురాలిని పెళ్లాడిన అంజూ ఎట్టకేలకు ఢిల్లీలో తన పిల్లలను కలుసుకుంది. పాకిస్థాన్లో అంజూ ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స
కాన్పూర్ ఐఐటీలో ఓ రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పల్లవి చిల్కా అనే విద్యార్థిని కాన్పూర్ ఐఐటీలో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్డాక్టోరల్ పరిశోధన చేస్తోంది....
దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.....
అయోధ్యలోని శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం, నిర్వహణను చూసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ బుధవారం రామ్ లల్లా
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రె�
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల 10 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్-19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది. జేఎన్ 1 కరోనావైరస్ జాతి ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.....
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్తలపై అతని సన్నిహితుడైన ఛోటా షకీల్ మౌనాన్ని వీడారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ తన బాస్ పై విషప్రయోగం చేశారనే వార్తలను నిరాధారమైన వదంతి అని ఛోటా షకీల్ కొట�
దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిచెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్మిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది....
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమా�
ఐస్లాండ్ దేశంలో అగ్నిపర్వతం పేలింది. భూమి కింద శిలాద్రవం మారడంతో నైరుతి ద్వీపకల్పంలో వేలాది చిన్న భూకంపాలు నమోదయ్యాయి. భూకంప సమూహానికి దక్షిణాన ఉన్న ఐస్లాండ్లో సోమవారం రాత్రి అగ్నిపర్వత విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్లాండ్ వాతావరణ కార్�
తమిళనాడులో కురిసిన భారీవర్షాలు వరద బీభత్సాన్ని మిగిల్చాయి. భారీవర్షాలు, వరదల వల్ల తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు....