Home » Author »saleem sk
దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు....
గాజాలోని హమాస్ టన్నెళ్లను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం అందులోకి సముద్రపు నీటిని పంపింగ్ చేస్తుంది. హమాస్ ఉగ్రవాదులు గాజా టన్నెళ్లలో బందీలు, యోధులు, ఆయుధాలను దాచారని ఇజ్రాయెల్ సైన్యానికి సమాచారం అందింది....
తెలంగాణ రాష్ట్రంలో ‘‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కీలక అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐ�
ఓ అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్న ఉదంతం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కరీంనగర్ నగరంలోని శిశుగృహలో నివాసం ఉంటున్న ఆరేళ్ల అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు.....
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది....
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.....
ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముజఫర్ పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ గైఘాట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2015వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.....
చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్కు సీల్దా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల వ్యక్తిగత పూచీకత్తుపై డిసెంబర్ 26వతేదీ వరకు జరీన్ ఖాన్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం జాబితాను బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రపంచ కప్ విజేత ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ తోపాటు 333 మంది ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలం ప్రక్రియ కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ పేర్
హైదరాబాద్ నగరంలో ఉల్లి ధర గణనీయంగా తగ్గింది. నగర పరిధిలోని మలక్ పేట మార్కెటుకు ఉల్లి లోడ్ల లారీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మార్కెట్ లో ఉల్లి దరలు అమాంతం పడిపోయాయి.....
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్కు ఈడీ సమన్లు జారీ చేసింది.....
దక్షిణ కొరియాలో కూలిపోయిన యూఎస్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ సోమవారం కుప్పకూలిపోయింది. సియోల్కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న గున్సాన్లోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన తర్వాత ఫైటర్ జెట్ నీటిలో కూలిపోయింది....
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు కార్యరంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత�
వెంటాడుతున్న పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలోకి దూకిన ఉదంతం జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు సైతం నదిలో వెంటాడి నిందితులను ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు....
తెలంగాణలో ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నక్సలైట్ కమాండెంట్గా అటవీ బాట నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎంపికై, ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. చిన్న వయసులోనే సాయుధ పోరాటంలోకి దిగిన అనసూయ సీతక్కగా పేరొందారు....
మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.
దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�
భార్యపై శృంగారం విషయంలో అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. భార్యకు 18 ఏళ్లకు పైబడి వయసు ఉంటే భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.....
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన ప్రకటన జారీ చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే సవాలును ఆకాష్ స్వీకరించారని మాయావతి చెప్పారు....
తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, త