Home » Author »saleem sk
అమెరికా దేశంలో మరోసారి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణల�
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు చెక్ పెట్టే కొత్త ఖనిజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న స్మైక్టెట్ ఖనిజంంతో వేడెక్కిన భూమిని చల్లబర్చవచ్చని శాస్త్రవేత్
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. తనను చంపేందుకు పన్నిన కుట్ర విఫలమైన తర్వాత డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని పన్నూన్ ప్రకటించారు....
ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బుధవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 35 ఏళ్ల వయస్సులో కూడా జడేజా భారతదేశంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. రవీంద్ర జడేజా, రివాబాలది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. జడేజా రివాబా�
అయోధ్య నగరంలోని రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను తాజాగా ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబా
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు....
కూరగాయల వినియోగదారులకు శుభవార్త. కొత్త పంట రాకతో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన కూరగాయల ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం పడింది. కానీ డిసెంబరు మొదటి వారంలో పలు ఆకుకూరలతోపాటు కూరగాయల ధరలు తగ్గాయి.....
మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. మి�
మిగ్ జామ్ తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈ తుపాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మూడు రోజులపాటు అన్ని వైన్ షాపులు, కల్లు డిపోలు, మద్యం అందించే సంస్థలను మూసివేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నోటిఫిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
తన ఫేస్బుక్ స్నేహితుడిని కలిసేందుకు భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి వచ్చింది. ఈ ఏడాది జులై నెలలో పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఇప్పుడు వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చింది. 34 ఏళ్ల అంజూ తన ఫేస్బుక్ స్నే�
విడాకులు తీసుకున్న అయిదేళ్ల తర్వాత మాజీ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్న ఉదంతం ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరానికి చెందిన వినయ్ జైస్వాల్, పూజా చౌదరి 2018వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పోలీసుల నిఘాను ముమ్మరం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగనున్న తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఏపీ పోలీసులు నిఘాను పెంచారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లా�
దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....
బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)