Home » Author »saleem sk
టీం ఇండియా ఫేసర్ జస్ర్పీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. తన కుమారుడి చిత్రాన్ని బుమ్రా,సంజన గణేశన్ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.....
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డిసెంబర్ 4వతేదీన జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే అందరి దృష్టి పడింది. పార్లమెంటు సమావేశాలకు ముందు డిసెంబరు 2వతేదీన ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల�
చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శన సందర్భంగా తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం వద్ద జరుగుతున్న పనులను సమీక్షించేందుకువచ్చిన మోదీ వాయుసేన దుస్తులు ధరించ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని దీన్ని ఫ్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. ప్రచారపర్వం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు అయినా గంట సమయంలోనే చేరుకునేలా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళిక రూపొందించినట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల త�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో చివరి ఎన్నికల ప్రచారాస్త్రంగా సోనియాగాంధీని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవతగా సోనియా గాంధీకి మంచి పేరుంది.....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది, అధికారులకు రెండో లెవెల్ శిక్షణ కార్యక్రమం ముగిసినా వారికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందల�
గాజా-ఇజ్రాయెల్ యుధ్ధం ప్రారంభం అయ్యాక రెండు నెలల తర్వాత ఎట్టకేలకు 24మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ దేశంతో కుదిరిన సంధితో హమాస్ 24 మంది బందీలను శనివారం విడుదల చేసింది.....
నవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప
ఓ మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం చూపించింది. ఓ నిందితురాలి నాలుగు నెలల పాపకు తన స్థన్యమిచ్చిన పోలీసు అధికారిణి ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. అందరి హృదయాలను కదిలించిన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది......
భారతదేశంలోని అఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి ఎదురైన నిరంతర సవాళ్ల కారణంగా నవంబర్ 23 వతేదీ నుంచి న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్ను శాశ్వతంగా మూసివేస్�
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, దక్షిణ రాజస్థాన్లలో వచ్చే వారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వ
భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన చిరకాల ప్రియురాలైన స్వాతి ఆస్థానాను పెళ్లాడాడు. ప్రేమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘నా చిరకాల ప్రియురాలైన స్వాతిని వివాహం చేసుకున్నాను, మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప�
ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసిన హమాస్ నేతలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మొసాద్ ను ఆదేశించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో అడ్డాకూలీలకు సులభంగా ఉపాధి లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చౌరస్తాల్లో రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించేందుకు వందలాది అడ్డాలున్నాయి....
ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనకు బిట్కాయిన్లో 1 మిలియన్ డాలర్లు చెల్లించకుంటే 48 గంటల్లో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 2ను పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరించారు.....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ