Home » Author »saleem sk
ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.....
పాకిస్థాన్ దేశం 2024 జనవరి 1వతేదీన కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు....
ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. 18 నుంచి 20 మంది కొత్త మంత్రులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్భవన్లో కొత్తమంత్రులు ప్రమాణ
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు....
మణిపూర్ లో భూకంపం సంభవించింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
దేశ రాజధాని నగరంలో రెండు రోజులపాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ శనివారం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో కోల్డ్-డే హెచ్చరికను జారీ చేసింది....
బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నార�
కన్నడ భాష విషయంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ భాషా సమగ్రాభివృద్ధి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు....
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తో�
పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్పై మైనే రాష్ట్ర ఎన్నికల అధికారి అనర్హత వేటు వేశారు. కొలరాడో రాష్ట్రం తర్వాత మైనే రాష్ట్రం 2024 అమెరికా అధ్యక్ష బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ను అనర్హులుగా చేసింది.....
చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నం�
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.....
పీఎంఎల్ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చ�
పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�
హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి �
పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వను
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత సుశీల్ కుమార్ టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు. కౌన్ బనేగా కరోడ్పతిలో ఐదు కోట్ల రూపాయల మొదటి విజేత సుశీల్ కుమార్ తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్�
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది....