Home » Author »saleem sk
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమి
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడి జరిపిన తర్వాత గురువారం ఉదయం అరెస్టు చేయవచ్చనే వార్తలు సంచలనం రేపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్ట�
ఇరాన్ దేశంలో జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇరాన్ ఆగ్నేయ నగరమైన కెర్మాన్ లో జరిగిన ఓ వేడుకలో రెండు పేలుడు ఘటనలు సంభవించాయని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది....
ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు...
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ ప�
జపాన్ దేశంలో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 62కు పెరిగింది. జపాన్ దేశంలో మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇషికావా సెంట్రల్ ప్రిఫెక్చర్లోని నోటో ద్వీపకల్పాన్ని భారీ భూకంపం కదిలించింది....
ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. పంజాబ్, హర్యానా వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తా�
కేంద్రప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘం చర్చలు సఫలం కావడంతో ట్కక్కు డ్రైవర్ల సమ్మె విరమించారు. కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత డ్రైవర్లు విధులు చేరాలని ట్రక్కర్లు కోరారు...
జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....
కొత్త సంవత్సరం రోజున సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్లో ఉన్న అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వాతావరణ సంస్థ అధికారి మంగళవారం తెలిపారు....
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయంలోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్లెస్ డ్రెస్లు ధరించిన వ్యక్తులకు ప్రవేశం లేదని ఆలయ అధికారులు
కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల 24 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో ఒక మీటరు మేర అలలు వచ్చాయి....
భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్ర�
ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3వతేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్లో ఆడటానికి ముందు ఓడీఐల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు....
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాల�
ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్మిల్...ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు.....
అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది....
జమ్మూకశ్మీరుకు చెందిన తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ బహిష్కరణ వేటు వేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద తెహ్రీక్-ఎ-హురియత్ చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ఆదివారం ప్రకటించింది....
జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....